హయత్ నగర్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి : హయత్ నగర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఐదు బస్సులపై కేసు నమోదు చేశారు. ఒక బస్సును సీజ్ చేశారు.