హసన్‌పర్తిలో ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

హసన్ పర్తి జనంసాక్షి:

భారతీయ జనతాపార్టీ 66వ డివిజన్ లో బిజెపి పార్టీ ఆద్వర్యంలో…

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పోరేటర్ గురుమూర్తి శివ కుమార్,జిల్లా కార్యదర్శి గుండమీది శ్రీనివాస్ ,సీనియర్ నాయకులు మారపెల్లి రాంచంద్ర రెడ్డి ,Ex ఎంపిటిసి తాళ్లపెల్లి కుమారస్వామి ,డివిజన్ అధ్యక్షులు మేకల హరిశంకర్,ప్రదాన కార్యదర్శి తంగళ్ళపల్లి రమేష్,బీజేవైయం జిల్లా కార్యదర్శి  కందుకూరి సాయిచందు,కుంభార్కర్ సాయి కిరణ్,వెల్గేటి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.