హెర్గియాన్‌ యూనివర్శిటీ మోసం-మోస పోయిన 450మంది భారతీయ విద్యార్థులు

కాలాఫోర్నియా: అమెరికాలో ఉన్నతా చదువులు చదివితే మంచి అవకాశాలు ఉంటాయని అశపడి వెళ్లి మోస పోతున్న భారతీయ విద్యార్థుల జాబాతాలో తాజాగా మరికొందరు విద్యార్థులు చేరారు. కాలిఫోర్నియాలోని హెర్గియాన్‌ యూనివర్శిటీలో అడ్మిషన్‌లు పోందిన 450మంది భారతీయ విద్యార్థులు మోసపోయారు. వీరి అడ్మిషన్లు నిబంధనలకు వ్యతిరుఖంగా జరిగినందున వారం రోజుల్లో వీరు అమెరికా విడిచి వెల్లాలని కాలిఫోర్నియా పోలీసులు అదేశించారు. లేకపోతే వారి వ్యక్తిగత దృవపత్రాలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై భారతీయ విద్యార్థులు రాయబార కార్యలయానికి ఫిర్యాదు చేశారు. మోస పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు అధికంగా ఉన్నట్లు సమాచారం.