హైకోర్టు విభజనపై కేంద్రం ప్రకటన.

ఢిల్లీ : హైకోర్టు విభజనపై కేంద్రం స్పందించింది. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు.