01పి , మాట్లాడుతున్న కన్నా పరుశురాములు

బీజేవైఎం ఆధ్వర్యంలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీ
స్టేషన్ ఘన్పూర్, జూన్ 08, ( జనం సాక్షి ),
భారత ప్రధానిగా నరేంద్రమోడీ ఎనిమిది సంవత్స రాల సేవా సుపరిపాలన కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం డివిజ న్ కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్,బిజెపి మండ ల అధ్యక్షులు గట్టు కృష్ణ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం,బిజెపి జనగామజిల్లా సీనియ ర్ నాయకులు ఐలోని అంజి రెడ్డి  హాజరై ఈ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వికాస్ తీర్థ బైక్ ర్యాలీ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయ కులు ఇనుగాల కార్తిక్ రెడ్డి, బీజేవైఎం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్,బీజేవైఎం జనగామ జిల్లా ఉపాధ్యక్షులు పన్నీరు అశోక్,బీజేవైఎం జన గామ జిల్లాఅధికారప్రతినిధి నవీన్ రెడ్డి,బీజేవైఎం జనగామ జిల్లా కార్యదర్శి మహేష్, బీజేవైఎం జన గామ జిల్లాకార్యవర్గ సభ్యులు సూర్య తేజ, బీజే వైఎం జనగామ జిల్లా సీనియర్ నాయకులు పులి శ్రవణ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు ఉదయ్ కిరణ్,బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు ఒగ్గు రాకే ష్, బీజేవైఎం మండల నాయకులు మణి,బిజెపి బీజేవైఎం జిల్లా సీనియర్ నాయకులు మండల నాయకులు, మోర్చా జిల్లా నాయకులు తదితరు లు పాల్గొన్నారు.