01పి , రక్తదానం చేస్తున్నా రంజిత్ రెడ్డి

రక్తదానం చేసి ప్రాణదాతలు గా నిలవాలి
స్టేషన్ ఘన్పూర్, జూన్ 14, ( జనం సాక్షి ), ప్రమాదాలు జరిగినప్పుడు సమయానికి రక్తం అందుబాటులో లేక ఎందరో తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అని. అలాంటి వారి కోసం ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాత లుగా నిలవాలని టిఆర్ఎస్ జిల్లా నాయకుడు పోలెపల్లి రంజిత్ రెడ్డి అన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా హనంకొండలోని రెడ్ క్రాస్ సొసైటీ లో పోలేపల్లి రంజిత్ రెడ్డి , తాడాగోని చంద్రశేఖర్ ఇరువురు రక్తదానం చేయడం జరిగిం ది. ఇలా రంజిత్ రెడ్డి రక్తదానం చేయడం 24 వ సారి కావడం తో పలువురు అభినందించారు.