03 పి , మాట్లాడుతున్న జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి

కెసిఆర్ నాయకత్వంలో అన్ని విధాలా అభివృద్ధి
స్టేషన్ ఘనపూర్ , జూన్ 08, ( జనం సాక్షి  ), తెలంగాణ రాష్ట్రంఏర్పడినతర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధిచెందిందని జడ్పీస్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అన్నారు. డివిజన్ కేంద్రంలోని శివునిపెళ్లి గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్ట య్య సైడ్ డ్రైనేజీ లలో చెత్తాచెదారాన్ని తొలగిం చారు. ఈ సందర్భంగా జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి మాట్లాడుతూ పల్లెల అభి వృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు బూర్ల లత శంకర్, గుర్రం రాజు, ప్రజా ప్రతినిధులు, అధి కారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.