దూల్మిట్ట (జనం సాక్షి )జూన్ 24 :సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామానికి చెందిన మోటం బాలక్రిష్ణ 60,000 రూ,,లు దేవునూరి భూమయ్య 60,000 వేయిల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిగారి ఆధ్వర్యంలో ఉమ్మడి మద్దూరు,ధూల్మిట్ట మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బర్మ రాజమల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల ధూల్మిట్ట మండల ఉపాధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి,ధూల్మిట్ట గ్రామ సర్పంచ్ దుబ్బుడు దీపికా వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్వి ధూల్మిట్ట మండల అధ్యక్షుడు రచ్చ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.*
తాజావార్తలు
- నేటి నుంచి ట్యాక్సుల బాదుడు
- ఇండియా కూటమిలో లేనివాళ్లూ నాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం
- ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్కు సన్మానం
- ముల్కనూరులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం
- ఎన్టీఆర్పై ఎమ్మెల్యే ఘాటు కామెంట్స్
- రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
- హాస్పిటల్ నిర్మాణంలో స్కామ్
- భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్
- చెరువులో అక్రమ దున్నకంపై అధికారుల చర్య – గ్రామస్థుల సంతోషం
- కొండాపూర్లో రేవ్ పార్టీ..
- మరిన్ని వార్తలు