దూల్మిట్ట (జనం సాక్షి )జూన్ 24 :సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామానికి చెందిన మోటం బాలక్రిష్ణ 60,000 రూ,,లు దేవునూరి భూమయ్య 60,000 వేయిల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిగారి ఆధ్వర్యంలో ఉమ్మడి మద్దూరు,ధూల్మిట్ట మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బర్మ రాజమల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల ధూల్మిట్ట మండల ఉపాధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి,ధూల్మిట్ట గ్రామ సర్పంచ్ దుబ్బుడు దీపికా వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్వి ధూల్మిట్ట మండల అధ్యక్షుడు రచ్చ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.*
తాజావార్తలు
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
- ఆ 12 మంది నిర్దోషులే..
- గ్రీన్కార్డులకూ ఎసరు..
- బంగ్లాదేశ్లో ఘోర విషాదం
- ఆపరేషన్ సిందూర్తో ప్రపంచం చూపు మనవైపు..
- కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- మరిన్ని వార్తలు