దూల్మిట్ట (జనం సాక్షి )జూన్ 24 :సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామానికి చెందిన మోటం బాలక్రిష్ణ 60,000 రూ,,లు దేవునూరి భూమయ్య 60,000 వేయిల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిగారి ఆధ్వర్యంలో ఉమ్మడి మద్దూరు,ధూల్మిట్ట మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బర్మ రాజమల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల ధూల్మిట్ట మండల ఉపాధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి,ధూల్మిట్ట గ్రామ సర్పంచ్ దుబ్బుడు దీపికా వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్వి ధూల్మిట్ట మండల అధ్యక్షుడు రచ్చ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.*
తాజావార్తలు
- పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దుచేయండి
- జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన
- జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
- కాళేశ్వరం విచారణ వేగవంతం: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు
- కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్
- మొక్కలు పెంచకుంటే జరిగేది ఇదే!: మంత్రి పొన్నం
- అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందన
- విజయోత్సవంలో విషాదం
- మరిన్ని వార్తలు