దూల్మిట్ట (జనం సాక్షి )జూన్ 24 :సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామానికి చెందిన మోటం బాలక్రిష్ణ 60,000 రూ,,లు దేవునూరి భూమయ్య 60,000 వేయిల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిగారి ఆధ్వర్యంలో ఉమ్మడి మద్దూరు,ధూల్మిట్ట మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బర్మ రాజమల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల ధూల్మిట్ట మండల ఉపాధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి,ధూల్మిట్ట గ్రామ సర్పంచ్ దుబ్బుడు దీపికా వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్వి ధూల్మిట్ట మండల అధ్యక్షుడు రచ్చ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.*
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు