రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధి ఇనుముల్ నర్వ లో సోమవారం నాడు కోరిలో పడిన బాలుడు ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలు గాలింప చర్యలు చేపట్టిన శవం దొరకలేదు బోరు బాయ్ మోటార్లను అమర్చి నీళ్లు ఖాళీ చేయించడం జరుగుతుంది సంఘటన స్థలానికి షాద్నగర్ నియోజకవర్గం
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తాజావార్తలు
- నకిలీ పత్రాలతో భూ కబ్జాకు తెరలేపిన ముఠా అరెస్ట్…
- నేటి నుంచి ట్యాక్సుల బాదుడు
- ఇండియా కూటమిలో లేనివాళ్లూ నాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం
- ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్కు సన్మానం
- ముల్కనూరులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం
- ఎన్టీఆర్పై ఎమ్మెల్యే ఘాటు కామెంట్స్
- రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
- హాస్పిటల్ నిర్మాణంలో స్కామ్
- భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్
- చెరువులో అక్రమ దున్నకంపై అధికారుల చర్య – గ్రామస్థుల సంతోషం
- మరిన్ని వార్తలు