రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధి ఇనుముల్ నర్వ లో సోమవారం నాడు కోరిలో పడిన బాలుడు ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలు గాలింప చర్యలు చేపట్టిన శవం దొరకలేదు బోరు బాయ్ మోటార్లను అమర్చి నీళ్లు ఖాళీ చేయించడం జరుగుతుంది సంఘటన స్థలానికి షాద్నగర్ నియోజకవర్గం
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తాజావార్తలు
- మూడో రోజుకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
- పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
- YCPకు గుడ్ బై:వాసిరెడ్డి పద్మ
- తరగతి గదిలో 8వ తరగతి విద్యార్ధి ఆత్మహత్యా?
- నేడు తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల
- అమ్మ, చెల్లి పై ఆస్తుల కోసమే కోర్టులో జగన్ పిటిషన్..
- సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం
- ‘దానా’ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!
- తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క
- ప్రతీ క్రికెటర్కూ అవకాశం రావాలనే రొటేషన్ పాలసీ : ఎంఎస్ ధోనీ
- మరిన్ని వార్తలు