2జీ స్పెక్ట్రం స్కాం పై ప్రత్యేక విచారణ

ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టింది. ఎ.రాజా అప్పటి ప్రధానిని తప్పుదోవ పట్టించారని కోర్టులో సీబీఐ వాదించింది. ఎ.రాజా కొన్ని సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారు. అర్హత లేని స్వాన్, యునిటెక్ సంస్థలకు స్పెక్ట్రం కేటాయించారని కోర్టుకు తెలిపింది.