2,50,000 రూపాయల ఎల్వోసిని అందజేసిన ఎమ్మెల్యే బీరం.

పెంట్లవెల్లి (జనం సాక్షి) సెప్టెంబర్ 08 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్, సువర్ణ భర్త చిన్న వీరన్న,కు హైద్రాబాదు నీమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్, పథకం కింద మంజూరైన 2,50,000 రూపాయల ఎల్వోసి చెక్కును ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం సహాయ నిధి కింద అందించే సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థితిలో ఉన్న నిరుపేదలకు కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ అన్నారు.
తమ వినతిని మన్నించి ప్రత్యేక చొరవ తీసుకొని 2,50,000 రూపాయల చెక్కును అందజేసినందుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Attachments area