30 మందికి పైగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.

వనపర్తి పట్టణానికి చెందిన విశ్వబ్రాహ్మణ యువకులు దాదాపుగా 30 మందికి పైగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. విశ్వబ్రాహ్మణ యువకులు అనిల్ కుమార్ ఆచారి శ్యామ్ ఆచారి రమేష్ ఆచారి, కృష్ణయ్య చారి, గోపీనాథ్ ఆచారి తదితరులు పాల్గొన్నారు