32 వ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం

వరంగల్ ఈస్ట్,జూన్ 11(జనం సాక్షి):
వరంగల్ నగరంలోని 32వ డివిజన్ కార్పొరేటర్   పళ్లం పద్మ రవి ఆధ్వ ర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా 17/2 మరియు17/1. బ్లాక్ లోని భీరన్న కుంటా.కోయవడా కస్తూరి వారి విధి పద్మశాలి విధి జండా.జైభీమ్ నగర్ఏరియా లోని ప్రజల మౌలిక సమస్యలను కాలనీలోని ఇంటింటికి తిరిగి అడిగి తెలుసుకొని వారి ద్వారా వచ్చిన సమస్యలు నూతన విద్యుత్ స్తంభాలు లైట్స్ సి సి రోడ్డు డ్రైనేజ్  ప్యాచ్ వర్క్ నీటి పైపులైన్లు లీకేజీలు పరిశీలించి మున్సిపాల్ సిబ్బంది తో కలసి నోట్ చేసుకున్నారు సమస్యల పరిష్కారానికి పద్మా రవి  కృషి చేస్తానని  ప్రజలకు హామీ ఇచ్చారు.అనంతరం అంగన్వాడీ కేంద్రలు ధ్వరా పంపిణీ చేసే పౌష్టికాహార లు పరిశీలించారు గర్భిణీ స్త్రీలు ఆహారం బాగాలేదు అని ఫిర్యాదు చెసారు.పట్టణ ప్రగతిలో వచ్చిన సమస్యల app ధ్వరా డౌన్లోడ్ చేశారు వీరి వెంట ఏఈ హబీబ్ వర్క్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్   జవాన్ జీవన్ అంగన్వాడీ టీచర్స్ ఆర్ పి లు ఆశ వర్కర్స్ పార్టీ నాయకులు సమస్యలపై బ్లాక్ తిరిగి నోట్ చేసుకున్నారు