39 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీఎన్నిక

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 02 (జనం సాక్షి)
 వరంగల్ నగరం యోని 39 వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో  సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు డివిజన్ కమిటీ ని తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ కుమారస్వామి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.  అధ్యక్షలు బోరిగం నర్శింగం    ఉపాధ్యక్షులు కంచి మనోహర్, బజ్జూరి వాసు , శెర్ల  కుమారస్వామి , పోషాల సాంబరాజ్ , తొగరు నరేందర్ ,మాడిశెట్టి  మురళి , కముటం వేణుగోపాల్ ,తాడెం పెద్ద కుమారస్వామి ,కార్యదర్శివలిశెట్టి సుధాకర్ సహాయకార్యదర్శి బోరిగం నాగరాజు , పార్వతి కృష్ణంరాజు , తాళ్ల రాజేందర్ , పాల సారంగపాణి , తోగరు విజయ్ కుమార్ , సుంకరి సంజీవ్ కుమార్ , శెట్టి రాజు ,మేడిది జయప్రకాష్  ,మద్దూరి శివ  ట్రెజరర్ఎనికంటి  రాజు,  ఆర్గనైజర్స్ మామిడి రాజు , బొల్లం రాజ్ కుమార్ , పూజారి రవీందర్ , మార్గం నాగేశ్వర్ , మెంతుల యాదగిరి , శామంతుల రాహుల్ , తోట రతిష్  నేల్ల రాజు  ముఖ్య సలహాదారులు  బండి చక్రపాణి , పిన్న మల్లేశం , మిట్టపెల్లి వెంకటేశ్వర్లు , శామంతుల సాంబయ్య ,తోట సుధాకర్ , సుంకరనేని    చంద్రశేఖర్ , ఆకుల కుమారస్వామి  ,తంగెళ్ల దేవేందర్ , కొమ్మిని రాజేందర్  ,పోశాల చంద్రయ్య , దామర కొండ వెంకటేశ్వర్లు , కార్యవర్గసభ్యులు మంద కృష్ణ , గాజుల సుమన్  ,తాడెం కుమారస్వామి  ,తంగేళ్ల అవినాష్ , బైరిశెట్టి బద్రీనాథ్ , వలిశెట్టి సుమన్ , బజ్జురి శ్రీనివాస్( పులి ). తోగరు దేవేందర్  , గుడివాడ మధు , అరుకాల మహేందర్ , కోరబోయిన రవి  , దద్దనాల రమేష్ , సకినాల రంజిత్ , మిరియాల రమేష్ , దద్దనాల రాజేష్ , పాల శివమూర్తి , సల్ల నగేష్  ,అలాగే ఈ రోజు కమిటీ ఎన్నిక సందర్భంలో స్థానిక కార్పొరేటర్ సిద్ధం రాజు , పెంచల గోపన్న   , మేడిది మధుసూదన్ , గడ్డం రమేష్  మరియు మిగతా డివిజన్ కుల పెద్దలు అందరూ హాజరయ్యారు