6న ఢల్లీికి టిడిపి అధినేత చంద్రబాబు

అమరావతి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢల్లీికి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల నేషనల్‌ కమిటీ విూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న చంద్రబాబు.. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 75 ఏళ్ల స్వాతంత్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్‌ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.