ఏటీఎం కార్డు అపహరించిన ముగ్గురి అరెస్ట్
కాజీపేట (వరంగల్) : రైల్వే ఉద్యోగిని బెదిరించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి ,రూ.40వేల రూపాయలను డ్రా చేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ జబ్బార్ తెలిపారు.
కాజీపేట (వరంగల్) : రైల్వే ఉద్యోగిని బెదిరించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి ,రూ.40వేల రూపాయలను డ్రా చేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ జబ్బార్ తెలిపారు.