ఆరుషి కేసు తీర్పు నేపథ్యంలో గట్టి బందోబస్తు

ఢిల్లీ: ఆరుషి, హేమరాజ్‌ జంటహత్యల కేసులో ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు న్యాయస్థానం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రత ఏర్పాట్లు చేపినట్లు అధికారులు తెలిపారు.