75వ,స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుందాం.
75వ,స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుందాం.
వెల్టూరు గ్రామపంచాయతీ కార్యాలయం.
జనం సాక్షి న్యూస్:ఉప్పునుంతల ,
11-08-202 నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామపంచాయతీలో 75వ, స్వతంత్ర భారత, వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఇంటి పైన జాతీయ పతకాన్ని ఎగుర వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు,
బుధవారం నాడు,ఉప్పునుంతల మండలం వెల్టూరు లోని స్థానిక గ్రామ పంచాయితీ, కార్యాలయం,ఎదుట జాతీయ జెండాలను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ,స్పెషల్ ఆఫీసర్, సింగోటం, పంచాయితీ కార్యదర్శి, ఉమాశంకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్, గంట కుర్మయ్య, మరియు మాజీ సర్పంచ్ గుండెమోని లింగమయ్య యాదవ్,టీఆర్ఎస్ యూత్ మండల అద్యక్షులు,గుద్దటి బాలరాజు, గ్రామస్తులు జంగయ్య గౌడ్, మొహన్ రెడ్డి, రాజు,నర్సింహ గౌడ్, తిర్పతమ్మ, లక్ష్మమ్మ, ఏజాస్, లాలూ గౌడ్,సైదులు, బాల్ రెడ్డి,వెంకటయ్య, జగన్, అంజి,సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.
*వెల్టూర్ గ్రామ పంచాయితీ కార్యాలయం*