7/6/22 photo తెలంగాణ రాష్ట్ర షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలసిన జనగామ నాయకులు.

తెలంగాణ రాష్ట్ర షిప్ అండ్ గోట్  డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ డాక్టర్. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలసిన జనగామ నాయకులు.                               జనగామ (జనం సాక్షి )జూన్7:జనగామ జిల్లా కేంద్రం నుండి టిఆర్ఎస్ జిల్లా నాయకులు   తెలంగాణ రాష్ట్ర షిప్ అండ్ గోట్  డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ డాక్టర్. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను  తన వ్యవసాయ క్షేత్రంలో    మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని వారు ఇంకా ఎన్నో పదవులు పొందాలని చైర్మన్ పదవికి వన్నె తెచ్చే విదంగా ప్రజలకు సహాయ సహకారాలు ఉండాలని సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మళ్లీ గారి రాజు ఎక్కల దేవి సింహాద్రి, ఉళ్ళెంగుల సందీప్,  అశోక్ తదితరులు పాల్గొన్నారు.