కరీంనగర్

ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఆర్ఏ                    

హుస్నాబాద్ మే 18(జనంసాక్షి):  ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రెవెన్యూ సహాయకడు అక్కన్నపేట మండలంలోని గండిపల్లి గ్రామనికి చెందిన ప్రభుత్వ భూమి నీ గ్రామ రెవెన్యూ సహాయకుడు …

ఆర్థిక ఇబ్బందులతో 

వృద్ధ దంపతుల ఆత్మహత్య కరీంనగర్‌,మే17(జ‌నం సాక్షి ):కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామంలో గురువారం తెల్లవారు జామున వృద్ధ దంపతులు పురుగల మందు తాగి ఆత్మహత్యకు …

జియోట్యాగింగ్‌తో అక్రమాలకు చెక్‌

ఇసుక రవాణాకు పక్కా ప్రణాళిక సత్ఫలితాలు ఇస్తున్న నూతన విధానం కరీంనగర్‌,మే17(జ‌నం సాక్షి): ఇసుక రవాణా ట్రాక్టర్లకు జియోట్యాగింగ్‌ అనుసంధానం చేశారు. రవాణాలో అక్రమాలు లేకుండా ఉండేందుకు …

ప్రధాన సమస్యలపై కొరవడిన దృష్టి

ఆదాయం తగ్గడంతో అరకొర పనులు  మంచిర్యాల,మే17(జ‌నం సాక్షి): అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేక ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయాయి. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం రాకుండా …

వ్యవసాయాన్ని పండుగలా మార్చాం

– రైతుబంధుతో గ్రామాల్లో పండుగ వాతావరణం – తెలంగాణ వస్తే కరెంట్‌ ఉండదన్నారు – 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం – రైతుకు సాయం చేస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ …

రైతుబంధు పథకంతో.. 

కేసీఆర్‌ ఆత్మబంధవు అయ్యారు – ఉమ్మడి పాలనలో రైతులను గాలికొదిలేశారు – విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది – తెరాస హయాంలో ఆపరిస్థితిని తరిమేశాం …

బీడీ కార్మిక గృహ పథకానికి స్పందన కరవు 

కరీంనగర్‌,మే16(జ‌నం సాక్షి): బీడీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి స్పందన కరవైంది. బీడీ కార్మికులకు సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఐహెచ్‌ఎస్‌ పథకం ప్రవేశ పెట్టింది. …

యధేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ 

పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు? జగిత్యాల,మే16(జ‌నం సాక్షి): ప్రభుత్వం హరితహారం పేర కోట్లు వ్యయం చేసి మొక్కలను నాటుతుంటే మరోవైపు మొక్కలను తొలగించి అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. అడ్డూ …

రైతుల గురించి ఆలోచించే ఏకైక నేత సిఎం కెసిఆర్‌

                                        …

రైతుల కన్నీరు ఏనాడైనా తుడిచారా..

నేతల తీరుపై మండిపడ్డ మంత్రి ఈటల కరీంనగర్‌,మే15(జ‌నం సాక్షి ):  ప్రజా సమస్యలను, వారి కన్నీళ్లను పట్టించుకున్న పాపాన పోనీ దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని …