కరీంనగర్

బూడిద బిక్షమయ్య గౌడ్ కు ఘన సన్మానం

తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి) ప్రియతమ నాయకులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ గారు రెండవ సారి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదక్షులుగా నియమిథులైనందున …

ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలకు భ్రమలు

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్న కటకం కరీంనగర్‌,మే26(జ‌నం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆచరణ సాధ్యంకాని హావిూలతో ప్రజలను మభ్య పెట్టారని డిసిసి అధ్యక్షుడు కటకం …

ఇలా అయితే మార్చిలోగా నీరెలా ఇస్తారు?

– ఐదు గడవుల్లో ఎందుకు పనులు పూర్తికాలేదు – అధికారుల తీరుపై మండిపడ్డ ఆర్థికశాఖ మంత్రి ఈటల – కరీంనగర్‌ జిల్లా మిషన్‌ భగీరథ పనులపై మంత్రి …

విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

రాజన్న సిరిసిల్ల,మే25(జ‌నంసాక్షి): జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి గత మార్చ్‌ నెలలో పదవ తరగతి పరీక్షలు రాసి ఆయా మండలాల్లో మొదటి, రెండవ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం-కల్లూరి

తుర్కపల్లి  మే 25 (జనంసాక్షి) తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామానికి చెందిన జనార్ధన్  ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. అతనికి భార్య,ఒక కూతురు ఒక కుమారుడు …

ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో అక్రమాలకు చెక్‌ 

కరీంనగర్‌,జ‌నం సాక్షి): ఇంటర్‌ ఫలితాలు వెలువడటంతో డిగ్రీ ప్రవేశాలపై దృష్టి నెలకొంది. కొన్నేళ్లుగా శాతవాహన విశ్వవిద్యాయలం పరిధిలో కళాశాలలు పూర్తి స్థాయి తనిఖీలకు నోచుకోలేదు. మౌలిక వసతుల …

మామను హత్య చేసిన కోడలు

భూతగాదాలే కారణమన్న పోలీసులు కరీంనగర్‌,మే22(జ‌నం సాక్షి ): సైదాపూర్‌  మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున జనవేణి నర్సయ్య(75) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఆయన …

ఎసిబి వలలో విఆర్‌వో

పెద్దపల్లి,మే21(జ‌నం సాక్షి): ఎసిబి వలలో విఆర్‌వో చిక్కాడు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం మొట్లపల్లి వీఆర్‌వో.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 20 వేలు లంచం …

వేములవాడలో భక్తుల రద్దీ

లఘుదర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు వేములవాడ,మే21(జ‌నం సాక్షి):తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది.  వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో భక్తుల …

కర్నాటక వ్యవహారాలు బాగా లేవు: కోదండరామ్‌

కరీంనగర్‌,మే19( జ‌నం సాక్షి):  కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మంచిది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌లో టీజేఎస్‌ రాజకీయ …