ఖమ్మం

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఖమ్మం,డిసెంబర్‌21(జనం సాక్షి): ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్‌ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ రూ.2.23 కోట్లు, సీఎంఆర్‌ఎఫ్‌ …

భద్రాద్రిలో ముగిసిన పునర్వసు దీక్షలు

ఘనంగా పూజలు నిర్వహించి దీక్షల విరమణ భద్రాచలం,డిసెంబర్‌21( జనం సాక్షి): భద్రాద్రిలో శ్రీరామ పునర్వసు నక్షత్ర పూజలు గనంగా నిర్వహించారు. ఇదే సందర్భంలో పునర్వసు దీక్షల విరమణ కార్యక్రమం …

గ్రామాల్లో సమాచార సేకరణ

అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు ఆరా ఖమ్మం,డిసెంబర్‌21( జనం సాక్షి): మంత్రి నిరంతర సవిూక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో అన్ని సమస్యలను ఆకళింపు చేసుకోవాలని, అడిగిప్పుడు సమాచారం …

భద్రాచల ఆలయ అభివృద్దిపై వివక్ష

ఛత్తీస్‌గఢ్‌ మంత్రి లక్మ విమర్శలు భద్రాచలం,డిసెంబర్‌20(జనం సాక్షి ): దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల రామ క్షేత్ర అభివృద్ధిపై కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతున్నాయని …

అడవుల రక్షణకు కఠిన చర్యలు

గుర్తించిన ప్రాంతాల్లో హద్దుల నిర్ధారణ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌18 (జనంసాక్షి):  రిజర్వ్‌ ఫారెస్టక్ష్రణకు అధికారులు నడుం బిగించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. దీంతో …

విడతల వారిగా ఇళ్లు మంజూరు

శరవేగంగా డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు ఖమ్మం,డిసెంబర్‌18 (జనంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం పథకంలో భాగంగా ఇళ్లను నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మించడం జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. …

అబద్దాలకోరు సిఎం కెసిఆర్‌

ఈటెలను బిజెపిలో నేనే చేర్పించా బిజెపి శిక్షణా శిబిరంలో వివేక్‌ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌17(జనంసాక్షి): కేసీఆర్‌ది కుటుంబ, నియంతృత్వ పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్‌ …

ఖమ్మంలో గెలుపొందిన తాతా మధు

238 ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్‌ నేత విజయం ఉమ్మడి జిల్లాలో గెలుపుపై మంత్రి పువ్వాడ అభినందన కెసిఆర్‌ నాయకత్వంపై తిరుగులేని నమ్మకం అన్న నామా ఖమ్మం,డిసెంబర్‌14(జనంసాక్షి ): …

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

నిధుల విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం ఎంపిలు ఆందోళన చేసినా గుర్తించరా? కేంద్రం తీరుపై మండిపడుతున్న టిఆర్‌ఎస్‌ ఖమ్మం,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :   కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన …

పెరిగిన ధాన్యం దిగుబడులు

మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు భదాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు …