ఖమ్మం

*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆదివాసి గిరిజనులకు అందాలి.

*అధికారులకు ఆదేశించిన ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ. భద్రాచలం, ఫిబ్రవరి 3 (జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం ద్వారా గిరిజన సంక్షేమానికి ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు …

*భద్రాద్రిని మోసం చేస్తే పుట్టగతులు ఉండవు.

*5పంచాయతీల తెలంగాణ కు ఇచ్చేదాక కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదు. *రాచరిక పాలన లేకా ప్రజాస్వామ్య పాలన. *దీక్షా శిబిరం లో కేంద్ర రాష్ట్ర .ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ …

ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభాలు అధికం

జిల్లాలో పలు తోటలను పరిశీలించిన మంత్రి హరీష్‌ ఖమ్మం,జనవరి29 (జనంసాక్షి): ఆయిల్‌ పామ్‌ సాగుచేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు …

ఖమ్మంలో క్యాథ్‌లాబ్‌ ప్రారంభం

` ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి ` కరోనా వ్యాప్తి కారణంగగా నిర్లక్ష్యం తగదు ` ఖమ్మంలో త్వరలో కీమో థెరఫీ, రేడియో థెరఫీ సేవలు ` …

బిజెపి చెప్పిందే కెసిఆర్‌ చేస్తున్నారు

ధాన్యం కొనుగోళ్లలో రెండు పార్టీలదీ డ్రామా మండిపడ్డ సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం,డిసెంబర్‌24(జనం సాక్షి): బీజేపీ చెప్పిందే సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని సీఎల్పీ నేత …

తొలి ముస్లిం మహిళా ఎస్పీగా సలీమా

అంచెలంచెలుగా ఎదిగిన ఎస్‌ఐ కూతురు ఖమ్మం,డిసెంబర్‌23 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన షేక్‌ సలీమా నిలిచారు. …

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఖమ్మం,డిసెంబర్‌21(జనం సాక్షి): ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్‌ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ రూ.2.23 కోట్లు, సీఎంఆర్‌ఎఫ్‌ …

భద్రాద్రిలో ముగిసిన పునర్వసు దీక్షలు

ఘనంగా పూజలు నిర్వహించి దీక్షల విరమణ భద్రాచలం,డిసెంబర్‌21( జనం సాక్షి): భద్రాద్రిలో శ్రీరామ పునర్వసు నక్షత్ర పూజలు గనంగా నిర్వహించారు. ఇదే సందర్భంలో పునర్వసు దీక్షల విరమణ కార్యక్రమం …

గ్రామాల్లో సమాచార సేకరణ

అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు ఆరా ఖమ్మం,డిసెంబర్‌21( జనం సాక్షి): మంత్రి నిరంతర సవిూక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో అన్ని సమస్యలను ఆకళింపు చేసుకోవాలని, అడిగిప్పుడు సమాచారం …

భద్రాచల ఆలయ అభివృద్దిపై వివక్ష

ఛత్తీస్‌గఢ్‌ మంత్రి లక్మ విమర్శలు భద్రాచలం,డిసెంబర్‌20(జనం సాక్షి ): దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల రామ క్షేత్ర అభివృద్ధిపై కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతున్నాయని …