ఖమ్మం

ఆయుధాలు శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్

              -హెడ్ కానిస్టేబుల్ మృతి గుండాల,ఫిబ్రవరి12(జనంసాక్షి);కోమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి ఆయుధాలు శుభ్రపరుస్తుంటే గన్ …

గతిలేక గదిలోనే విష పురుగుల తో 108 సిబ్బంది సాహసం

కొత్తగూడ ఫిబ్రవరి 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే మొదటగా గుర్తుకు వచ్చే వాహనాలు 108,102 ప్రజలకు ఎంతో …

బొగ్గు బావుల ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసన కార్యక్రమం 

బూర్గంపహాడ్ ఫిబ్రవరి 11 (జనంసాక్షి)బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తూ అవలంబిస్తున్న నిరంకుశ కార్యక్రమాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ …

 విప్ రేగాను మర్యాదపూర్వకంగా కలిసిన భూక్య శ్రావణి, ఎడమకంటి ఝాన్సీ 

బూర్గంపహాడ్ ఫిబ్రవరి11(జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం భూక్య శ్రావణి, ఉప సర్పంచ్ ఎడమ కంటి ఝాన్సీ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో …

మియాజాని సేవలు మరువలేనివి

-సిపిఐ రాష్ట్ర (ఏపీ )కార్యవర్గ సభ్యులు ఎండీ మునీర్ అశ్వారావుపేట, ఫిబ్రవరి 11(జనంసాక్షి )సిపిఐ పార్టీ లో ఉండి ప్రజలకోసం పోరాటాలతో సమస్యలను పరిష్కరించిన మియాజని సేవలు …

బీజేపీ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం..

గూడెం కొత్తవీధి. ఫిబ్రవరి 10. జనం సాక్షి. మండలంలోని ముఖ్యనాయకులతో బీజేపీ సమావేశం ఏర్పాటు చేసి. ఈనెల 20తేదీన,జరగవలసిన, మండల బాడీ మీటింగ్ మరియు బూత్ కమిటీల …

ఎం.పి.డి.ఓ.గా నూతన బాధ్యతలు స్వీకరించిన భారతి

కొత్తగూడ, ఫిబ్రవరి 10 జనంసాక్షి:మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గత కొంత కాలంగా ఎం.పి.డి.ఓ గా విధులను నిర్వర్తించి బదిలీపై …

నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వైరా లో 150 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాల అందజేత

వైరా(జనంసాక్షి)ది.10-02-2022న నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వైరా లో 150  ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను అందజేశారు .వైరా మున్సిపాలిటీ లో ఉన్న ఆటో అడ్డాల యూనియన్స్ …

మిరప రైతులకు పంట ప్రదర్శన క్షేత్రం

డోర్నకల్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి) మిరపకు తెగుళ్ల బెడద అధికమన్న సంగతి తెలిసిందే.రోగాలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే కరోనా 99, జీవ సుమతి మిరప రకాలను …

ఘనంగా పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవం

డోర్నకల్ ఫిబ్రవరి 9 (జనం సాక్షి) ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్టియు గత 51 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం నిర్వహిస్తుందని పిఆర్టియు మండలాధ్యక్షులు వెంపటి సీతారాములు అన్నారు.బుధవారం …