ఖమ్మం

తెలంగాణ సరిహద్దుల్లో పూర్తయిన అంత్యక్రియలు

ఖమ్మం,అక్టోబర్‌16  (జనం సాక్షి);  మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ …

రామయ్య సన్నిధిలో ఘనంగా శరన్నవరాతి

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన లక్ష్మీతాయారు భద్రాచలం,అక్టోబర్‌14 (జనం సాక్షి) : దక్షిణాది అయోధ్య భద్రాచలం రామయ్య సన్నిధిలో దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహాలక్ష్మి అలంకారంలో …

భద్రాద్రిలో వైభవంగా శరన్నవరాత్రులు

భద్రాచలం,అక్టోబర్‌11(  జనంసాక్షి): భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన సోమవారం అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో …

స్వచ్ఛతతోనే పరిశుభ్రత

అంటువ్యాధులకు దూరంగా ఉండాలి భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జనంసాక్షి) : స్వచ్చత పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంటుకుంటే తప్ప అంటువ్యాధులకు దూరంగా ఉండలేమని జిల్లా వైద్యాధికారి పిలుపునిచ్చారు. ప్రతి …

భాద్రాద్రిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు

ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు భద్రాచలం,అక్టోబర్‌9 (జనంసాక్షి): భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన శనివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో …

ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా భక్తరామదాసు ప్రాజెక్టు

ఖమ్మం,సెప్టెంబర్‌30 (జనం సాక్షి)  జిల్లా ప్రజలకు భక్తరామదాసు ప్రాజెక్టు వరప్రదాయిని అని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. దానిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు …

పునరావాస పరిహారం చెల్లించాలి

భద్రాచలం,సెప్టెంబర్‌27 జనంసాక్షి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. భూములకు పరిహారం ఇచ్చి నిర్వాసితులకు పునరావాస పరిహారం ఇవ్వకపోవడం …

ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట

వరుసకు అన్నా చెల్లెళ్లు అన్న విషయం తెలిసి ఘాతుకం ప్రియుడి తప్పుచెప్పినందుకు బంధువుల ఆందోళన భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  ఆ జంట ప్రేమ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. …

పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారుల కోసం న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 21 (జనంసాక్షి) : పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారులను పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులో న్యూట్రిషన్ …

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మణుగూరు,ఆగస్టు 21 (జనం సాక్షి): దేశానికి వెలుగులు విరజిమ్ముతున్న సింగరేణి కార్మికుడికి అందించే కాంపెన్సేషన్ ఆశాస్ట్రీయంగా ఉందని జె. బి. సి. సి. ఐ సమావేశాల్లో పాల్గొనే  …