ఖమ్మం

మహిళ పట్ల ఓ ఏసీపీ అసభ్య ప్రవర్తన..?

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : ఆయన పోలీస్ శాఖలో ఉన్నతాధికారి.. తమకు కష్టం వచ్చిందని ఎవరైనా వస్తే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అతనిపై …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌..

ఆరుగురు మావోయిస్టులు మృతి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం …

ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతి..

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఖమ్మం నగరంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు …

సమస్యలకు నిలయంగా…. “పీఎంహెచ్-బి” గిరిజన హాస్టల్…

త్రాగునీరు లేక ఇక్కట్లు… వార్డెన్ ఉన్నట్లా!??? లేనట్లా!??… ఏటీడీఓ పర్యవేక్షణ లోపం?… మరుగుదొడ్లు లేక బహిరంగ స్నానాలు… కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు వేడుకోలు…. జిల్లా గిరిజన …

గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా

చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్‌ యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిఅన్నారు. నా శక్తి …

అందరికీ రుణమాఫీ జరిగితీరుతుంది

రైతులకు మరోమారు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మం,ఆగస్టు 27  (జనం సాక్షి):  రుణమాఫీ కాని రైతులు అధైర్య పడవద్దని, అందరికీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని …

ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత..

-నిరుపేదలకు పెరిగిన ఆర్థిక భారం. -భారీగా సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ మందుల దుకాణాలు. -ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పెరిగిన రోగులు తగ్గిన మందులు సరఫరా. మణుగూరు, ఆగష్టు …

తప్పుడు ..పోస్టులు పెడితే.. చర్యలు .. తప్పవు

గాంధారి ఆగస్టు21 (జనంసాక్షి)గాంధారి ఎస్ ఐ ఆంజనేయులుకామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వాట్సప్ గ్రూపులలో సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని …

ఖమ్మం జిల్లాలో విజయవంతమైన భారత్ బంద్

ఆగస్టు 21 ( జనం సాక్షి) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాలు మొత్తం సుప్రీంకోర్టు తీర్పును పునర్ …

నేడు సీతారామకు ప్రారంభోత్సవం

సిఎం చేతుల విూదుగా పైలాన్‌ ఆవిష్కరణ వైరాలో భారీ రైతు సభ..చివరిదశ రుణమాఫీకి నిధుల విడుదల భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : జిల్లాలో సీఎం రేవంత్‌ …