ఖమ్మం

అడవుల రక్షణకు కఠిన చర్యలు

గుర్తించిన ప్రాంతాల్లో హద్దుల నిర్ధారణ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌18 (జనంసాక్షి):  రిజర్వ్‌ ఫారెస్టక్ష్రణకు అధికారులు నడుం బిగించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. దీంతో …

విడతల వారిగా ఇళ్లు మంజూరు

శరవేగంగా డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు ఖమ్మం,డిసెంబర్‌18 (జనంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం పథకంలో భాగంగా ఇళ్లను నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మించడం జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. …

అబద్దాలకోరు సిఎం కెసిఆర్‌

ఈటెలను బిజెపిలో నేనే చేర్పించా బిజెపి శిక్షణా శిబిరంలో వివేక్‌ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌17(జనంసాక్షి): కేసీఆర్‌ది కుటుంబ, నియంతృత్వ పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్‌ …

ఖమ్మంలో గెలుపొందిన తాతా మధు

238 ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్‌ నేత విజయం ఉమ్మడి జిల్లాలో గెలుపుపై మంత్రి పువ్వాడ అభినందన కెసిఆర్‌ నాయకత్వంపై తిరుగులేని నమ్మకం అన్న నామా ఖమ్మం,డిసెంబర్‌14(జనంసాక్షి ): …

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

నిధుల విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం ఎంపిలు ఆందోళన చేసినా గుర్తించరా? కేంద్రం తీరుపై మండిపడుతున్న టిఆర్‌ఎస్‌ ఖమ్మం,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :   కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన …

పెరిగిన ధాన్యం దిగుబడులు

మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు భదాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు …

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధు గెలుపు ఖాయం

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఖమ్మం,డిసెంబర్‌10 జనంసాక్షి:  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది తాతా మధు గెలుపు ఖాయమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం …

హోంగార్డుల సేవలు అమోఘం

పోలీసులతో సమానంగా విధుల నిర్వహణజిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ కొత్తగూడెం,డిసెంబర్‌7 (జనంసాక్షి) :   హోంగార్డులు పోలీస్‌ శాఖతో సమానంగా పనిచేస్తూ ఎంతో గొప్ప సేవలు అందిస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం …

నిరంతర విద్యుత్‌కు ఢోకా లేదు

విద్యుత్‌ ఉత్పత్తికి నిరంతరాయంగా శ్రమ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌7 (జనంసాక్షి) :   తెలంగాణలో నిరంతర విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేదని, సరపోయేలా విద్యుత్‌ అందుతోందని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి …

అడవి జంతువుల వేటకు విద్యుత్‌ తీగలు

అవే మృత్యుపాశమై తండ్రీ కొడుకుల మృతి భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌ తీగలు ఇద్దరి నిండు …