ఖమ్మం

భాద్రాద్రిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు

ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు భద్రాచలం,అక్టోబర్‌9 (జనంసాక్షి): భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన శనివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో …

ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా భక్తరామదాసు ప్రాజెక్టు

ఖమ్మం,సెప్టెంబర్‌30 (జనం సాక్షి)  జిల్లా ప్రజలకు భక్తరామదాసు ప్రాజెక్టు వరప్రదాయిని అని మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. దానిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు …

పునరావాస పరిహారం చెల్లించాలి

భద్రాచలం,సెప్టెంబర్‌27 జనంసాక్షి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. భూములకు పరిహారం ఇచ్చి నిర్వాసితులకు పునరావాస పరిహారం ఇవ్వకపోవడం …

ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట

వరుసకు అన్నా చెల్లెళ్లు అన్న విషయం తెలిసి ఘాతుకం ప్రియుడి తప్పుచెప్పినందుకు బంధువుల ఆందోళన భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  ఆ జంట ప్రేమ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. …

పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారుల కోసం న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 21 (జనంసాక్షి) : పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారులను పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులో న్యూట్రిషన్ …

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మణుగూరు,ఆగస్టు 21 (జనం సాక్షి): దేశానికి వెలుగులు విరజిమ్ముతున్న సింగరేణి కార్మికుడికి అందించే కాంపెన్సేషన్ ఆశాస్ట్రీయంగా ఉందని జె. బి. సి. సి. ఐ సమావేశాల్లో పాల్గొనే  …

అభివృద్దిలో ముందుకు సాగుతున్న తెలంగాణ

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో మంత్రి పువ్వాడ ఖమ్మం,ఆగస్ట్‌21(జనంసాక్షి): నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ …

ఇంత నియంతృత్వమా?

కేంద్రం ధరల పెంపుపై భట్టి ఆవేదన భద్రాద్రి 07 మార్చి (జనంసాక్షి):  అధికారంలో ఉన్న తాము ఏం చేసినా ప్రజలు భరిస్తారనే రీతిలో  భాజపా, తెరాస ప్రభుత్వాలు …

.ధరణి పనితీరుకు సాక్ష్యం

    సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం అవి వక్ఫ్‌ భూములే ధరణి సర్కారుపై మంత్రి సమరం వక్ఫ్‌ బోర్డు అభ్యంతరాలతో గత మే నెలలోనే నిషేధిత …

ఐటీని సద్వినియోగం చేసుకోండి

– యువతకు కేటీఆర్‌ పిలుపు ఖమ్మం,డిసెంబరు 7 (జనంసాక్షి):పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు …