నిజామాబాద్

జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా బతుకమ్మ పండగను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈనెల 26న హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకలకు …

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పీఆర్‌సీ బకాయిలు చెల్లింపుతో పాటు ఆరోగ్యకార్డులు అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రతి 40పాఠశాలలకు ఒక ఉప …

విమోచన ఆందోళనలపై మౌనం సరికాదు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా విమోన దినోత్సవంపై ఆందోళనలు జరుగుతన్నా సిఎం కెసిఆర్‌ దీనిపై స్పందించక పోవడం రాజకీయం కాక మరోటి కాదని బిజెపి జిల్లా నాయకుడు ప్లలె …

రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు-మంత్రి పోచారం

నిజామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రైతులను సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమితిలు ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నిజమైన రైతులకు …

రూర్బన్ హౌజ్ సర్వేను పరిశీలించిన ఎంపీడీఓ

ఎడపల్లి, సెప్టెంబర్ 1 ( జనంసాక్షి ) : ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రూర్బన్ హౌజ్ సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు మండలంలోని జైతాపూర్ గ్రామంలో …

ఆటలలో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి

స్నేహాభావంతో ఆటలు ఆడాలి ఎడపల్లి ఎస్ఐ ఎండీ ఆసిఫ్ ఎడపల్లి, సెప్టెంబర్ 1 ( జనంసాక్షి ) : ఆటలలో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని, ఆటలలో గెలుపోటములు …

సర్వేల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం : డిసిసి

నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): భూ సర్వే పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం కెసిఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా …

వర్షాలకు చెరువుల్లో చేరుతున్న నీరు

ఎగువన వరదలతో ఎస్సారెస్పీకి జలకళ నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఎస్సారెస్పీ జళకళను సంతరించుకుంది. అలాగే వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటులు నిండాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ …

పెన్షన్‌ మాకెందుకు రద్దు?

నిజామాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): సీపీఎస్‌ పింఛను విధానాన్ని రద్దుచేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి జాక్టో డిమాండ్‌ చేసింది. పెన్షన్‌ లేకుండా రాజకీయ …

పంటకు నష్టం పరిహారం చెలించాలి  అన్ని డిమాండ్:

  నాగిరెడ్డిపేట్(జనంసాక్షి)కామారెడ్డి నాగిరెడ్డిపేట్ మండలంలో గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు 11 గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అన్ని ఇప్పటివరకు కేంద్ర …