Main

నాగులమ్మ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రోటెం ఛైర్మన్‌

ప్రజలంతా భక్తిభావంలో పాల్గొనాలని పిలుపు సంగారెడ్డి,అగస్టు12(జనం సాక్షి): ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి అన్నారు. …

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో జిహెచ్‌ఎంసి గ్రేట్‌

  వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నాం జీడిమెట్లలో రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం మంచి పరిణామం అని, ఈ …

రంగారెడ్డి జిల్లాలో దారుణం

– దిశ తరహాలో మరో దారుణ ఘటన – యువతిపై అత్యాచారం..హత్య చిలుకూరు దారిలో వంతెన కింద పడేసిన దుండుగులు రంగారెడ్డి, మార్చి 17(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా …

ప్రియాంక రెడ్డి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద …

దోపిడీ దొంగల బీభత్సం

రంగారెడ్డి,అక్టోబర్‌29(జనం సాక్షి ): శంషాబాద్‌ మండలంలోని పెద్దషాపూర్‌ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. …

ప్రియుడితో కలిసి .. కన్నతల్లిని హతమార్చిన కూతురు!

– చెడు అటవాట్లు మానుకోవాలని కూతుర్ని మందలించిన తల్లి – హతమార్చి రైలుపట్టాలపై పడేసిన వైనం – హత్యను తండ్రిపై నెట్టేందుకు యత్నించిన కూతురు – నిలదీయడంతో …

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి,అక్టోబర్‌5 (జనంసాక్షి) :  శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఇది పట్టుబడింది. 4.9 కిలోల …

అదుపుతప్పి బోల్తా పడ్డ కారు

మరో ఘటనలో కారులో మంటలు రంగారెడ్డి,అక్టోబర్‌4  (జనంసాక్షి):  షాబాద్‌ మండలంలోని కుర్వగూడ గేట్‌ సవిూపంలో శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. …

పార్టీమారడంతో దక్కిన అదృష్టం

చేవెళ్ల చెల్లమ్మకు మంత్రి పదవి ప్రాధాన్యం కల విద్యాశాఖ కేటాయింపు రంగారెడ్డి,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  ఎట్టకేలకు చేవెళ్ల చెల్లెమ్మ మళ్లీ మంత్రపదవి దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రాధాన్యం కలిగిన …

భారీగా గుట్కా పట్టివేత

రంగారెడ్డి,ఆగస్ట్‌20(జనం సాక్షి): రాజేంద్రనగర్‌ హిమాయత్‌ సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుంచి లారీలో హైదరాబాద్‌కు 50 లక్షల …