Main

డోలారోహణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.

తాండూరు జూన్ 6 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎం పి టి ఫంక్షన్ హాల్ లో  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పిఎ …

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి  రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, జూన్ 03 (జనం సాక్షి)  ఆదిభట్ల మున్సిపాలిటీ 9 వ వార్డులో ఈ రోజు …

అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ పొడిగించబడింది టియుడబ్ల్యూజె జిల్లా జాయింట్ సెక్రటరీ డి.హరికృష్ణ రెడ్డి.

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 2(జనంసాక్షి): సమాచార మరియు పౌరసంబంధాల శాఖ 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం వర్కింగ్ జర్నలిస్టుల నుండి దరఖాస్తును కోరింది మరియు దరఖాస్తుల …

భార్య అందంగా లేదంటూ వేధింపులు.

తట్టుకోలేని మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన కరణ్ కో ట్ పోలీసులు. తాండూరు ఫిబ్రవరి 18 (జనం సాక్షి) ప్రేమించుకున్నారు …

బెల్ట్ షాపుల వల్ల జెపి దర్గా వచ్చే భక్తులు రోడ్డుపై  ప్రమాదాలకు గురవుతున్న వైనం….

పట్టించుకోని అధికారులు….. ఇన్ముల్ నర్వ గ్రామంలో మద్యం నిషేధం పై కొత్తూరు పోలీసులను వినతి పత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ అజయ్ నాయక్…… జనం సాక్షి :రంగారెడ్డి …

పేకాట స్థావరం పై పోలీసులదాడి పలువురు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి8(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం  మండలం పోల్కంపల్లి జనహర్ష వెంచర్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడే వ్యక్తులపై ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు దాడి చేశారు1,22,890 …

తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్న మోడీ

ధాన్యం కొనమని చెప్పడం దారుణం కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల ధర్నాలో సబిత రంగారెడ్డి,డిసెంబర్‌20(జనం సాక్షి ): మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్‌ సాక్షిగా …

కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి

రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లాలోని కేశంపేట్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ …

ఉపాధ్యాయ సంఘాలతో సిఎస్‌ భేటీ

జిఓ అమలుపై ప్రతినిధులతో చర్చ రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. …

వాగులో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌26(జనం సాక్షి);  మొయినాబాద్‌ మండల్‌ వెంకటాపూర్‌ కత్వ వద్ద ఈసీ వాగులో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ ముగ్గురు స్నేహితులు కలిసి ఈసీ వాగులో …