Main

ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: ఒడిశాకు చెందిన మహిళ మహేశ్వరంలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ పక్కన ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై …

జిల్లాకు పెరగనున్న వ్యవసాయ బడ్జెట్‌

నేరుగా సబ్సిడీ పథకాల అందేత రంగారెడ్డి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడిన వికారాబాద్‌ జిల్లా పరిధిలోనే అత్యధికంగా వ్యవసాయ సాగు ఉండడంతో రైతులకు యంత్ర పరికరాల సబ్సిడీ కింద సుమారు …

టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: మంత్రి

రంగారెడ్డి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేవిూ లేదన్నారు. టిఆర్‌ఎస్‌ అభివృద్ది …

మళ్లీ సిఎంగా కెసిఆర్‌ రావడం ఖాయం

పలువురు టిఆర్‌ఎస్‌లోకి చేరిక కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఖాయమని  రవాణాశాఖ మంత్రి పట్నం …

కందిపంటకు నష్టం

రంగారెడ్డి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఇటీవల పప్పుల ధరలు బాగా పెరగడంతో ఈ సారి పంటను పెద్ద మొత్తంలో సాగు చేశారు. ప్రధానంగా పత్తి, కంది, పంటలు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో …

తెలంగాణ విమోచనపై మౌనం వీడాలి

రంగారెడ్డి,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. …

హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు

సంగారెడ్డి,జూలై24(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు ప్రణాళికలు తీసుకున్న విధంగానే వాటిని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. వర్షాలు వెనక్కిపోవడంతో …

సామాజిక మాధ్యామాలపై చైతన్య కార్యక్రమం

కాలనీ వాసులకు డిసిపి ఉద్బోధ మల్కాజిగిరి,మే25(జ‌నంసాక్షి): గత కొద్ది రోజులుగా నేరస్థులు, దొంగల ముఠా గల వ్యక్తులు తిరుగుతూన్నారని వాట్సాప్‌, ఫేస్బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు …

కార్డన్‌ సెర్చ్‌లో పాతనేరస్థుల అరెస్ట్‌

రంగారెడ్డి,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  చేవేళ్ల మండల కేంద్రంలో డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది …

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని టాటానగర్‌లో గల ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోదాంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నరు. మంటల్లో …