వార్తలు
నార్కో పరిక్షలపై విచారణ వాయిద
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించడంపై విచారణను వచ్చే నెల 4వ తేదికి కోర్టు వాయిద వేసింది.
ఇంటర్ సప్లిమెంటరి ప్రథమసంవత్సర పరిక్ష ఫలితాలు విడుదల
>· హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరిక్ష ఫలితాలను ఇంటర్ బోర్డ్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేసింది. ఉత్తీర్ణత శాతం 8.14
టెలిఫోన్ ఎక్ఛేంజిలో అగ్నిప్రమాదం
నిజామాబాద్: దర్పల్లిలోని టెలిఫోన్ ఎక్జేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్తో పాటు, సాంకేతిక పరికరాలు కూడా కాలిపోయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
తాజావార్తలు
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్లో..
- ట్రంప్ సుంకాల బెదిరింపులకు భయపడం
- మరో మహమ్మారి విజృంభణ..
- మరిన్ని వార్తలు