హైదరాబాద్
ఒంగోలులో వైకాపా ముందంజ
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా ముందంజలో ఉంది. 15వ రౌెండ్ పూర్తయ్యే సరికి తెదేపాపై 24,556 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
జగన్ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల
వైకాపా గెలుపుతో ప్రజలు జగన్ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు