హైదరాబాద్

నిజామాబాద్‌కు ఉత్తమ్.. ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి…

` మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల ఖారరు హైదరాబాద్(జనంసాక్షి)తెలంగాణలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను …

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..

` 39 మంది మతి ` 70 మందికిపైగా తీవ్రగాయాలు మాడ్రిడ్(జనంసాక్షి):స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారుగా 39 మంది మతి చెందారు. హై …

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..

స్వయంగా స్వాగతం పలికిన మోదీ ` అనంతరం ఒకే కారులో ప్రయాణించిన ఇరువురు న్యూఢిల్లీ(జనంసాక్షి):యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ …

హరీశ్‌రావుకు సిట్ నోటీసులు

` నేడు విచారణకు రావాలని ఆదేశం ` ఫోన్ టాపింగ్ కేసులో కీలకపరిణామం ` రాజకీయ కక్షసాధింపులే కాంగ్రెస్ అజెండా ` హరీశ్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ …

అన్నదాతలకు అండగా ఉంటాం

` మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు 5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ` రైతులు, పేదల కోసం 1.21 లక్షలకు ఖర్చు చేసాం ` రాబందులను దరిదాపుల్లోకి …

ప్రతీ ఆస్పత్రిలో కీమోథెరపీ సెంటర్

` ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం ` ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: …

మేడారంలో సరికొత్త శకం

` వనదేవతలకు కొత్తశోభ ` నూతన గద్దెలపై కొలువుదీరిని సమ్మక్క సారలమ్మలు ` అట్టహాసంగా మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం ` ఆసియాలోనే అతి పెద్ద …

సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు

షాద్ నగర్ : సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హనణానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ షాద్ నగర్ డిసిపి సి.శిరీష అన్నారు. సోమవారం నాడు జనంసాక్షి …

బీజాపుర్‌లో ఎన్‌కౌంటర్‌

` ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు …

వనజాతరకు వేళాయే..

` జనవరి 28 నుండి 31వరు మేడారం జాతర కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు నాటినుంచే మేడారం జాతరకు శ్రీకారం ములుగు(జనంసాక్షి):రెండేళ్లకోమారు జరిగే మేడారం జాతర …