హైదరాబాద్

జూన్‌లోగా యుద్ధానికి ముగింపు పలకాలి

` ఉక్రెయిన్,రష్యాలకు డెడ్‌లైన్ విధించిన అమెరికా న్యూయార్క్(జనంసాక్షి):ఉక్రెయిన్` రష్యా యుద్ధం ముగింపునకు అమెరికా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో అబుధాబీ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు …

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

` కాలిబూడిదైన ఆధారాలు ` మొదటి అంతస్తులో చెలరేగిన అగ్నికీలలు ` మంటలను ఆర్పిన ఐదు ఫైర్ ఇంజన్లు ` మంటల్లో కీలక పత్రాలు, కంప్యూటర్లు ఆగ్నికి …

కేసీఆర్‌ను అరెస్టు చేస్తే మాకేం అభ్యంతరం లేదు

` చర్యలు తీసుకుంటామంటే మేమెందుకు అడ్డుకుంటాం:కిషన్‌రెడ్డి హైదరాబాద్,ఫిబ్రవరి(జనంసాక్షి):మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటామంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో …

బీజేపీ,బీఆరఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం

` మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం ` అభివద్ది చేస్తున్నాం..ఇంకా చేసి చూపిస్తాం ` మరో మూడేళ్లు అధికారంలో ఉండేది మేమే ` వికారాబాద్, పరిగి, తాండూర్‌లకు …

పోచంపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండానే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

              భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 7 (జనం సాక్షి): పోచంపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా సాగుతున్న …

ఆర్మూర్ లో తీన్మార్ మల్లన్న ప్రచారం

          ఆర్మూర్, ఫిబ్రవరి 7 ( జనం సాక్షి)ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లి లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు …

ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

 బిఆర్ఎస్ అభ్యర్థి బరాడి రేణుక శివ సదాశివపేట ఫిబ్రవరి 6(జనం సాక్షి)వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎస్ 19 వార్డు …

న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

            చేర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరణ చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 05 : చేవెళ్ల కోర్టులో న్యాయవాది …

మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఓ నిశ్శబ్ద విప్లవం

` దీన్ని తిరిగి తెచ్చే వరకు కోట్లాది కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతాయి ` బలమైన బ్రిటిష్ పాలకులు గాంధీని ముట్టుకోలేకపోయారు ` కానీ దేశానికి చెందిన మతతత్వ …

యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..

న్యూఢిల్లీ(జనంసాక్షి):అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలో యూపీఎస్సీ ఈసారి కీలక మార్పులు చేసింది. పరీక్షల్లో మోసాన్ని నివారించేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపును తప్పనిసరి …