హైదరాబాద్

ప్రయివేట్ పాఠశాల డైరెక్టర్ రూపారెడ్డి దారుణ హత్య

కొండమల్లేపల్లి, ఆగస్టు 12 (జనంసాక్షి): కొడమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని జేబీ కాలనీలో నివాసం …

స్వాతంత్ర్య స్ఫూర్తితో భూపాలపల్లిలో బీజేపీ యాత్ర

జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన కీర్తిరెడ్డి జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన …

నిరుద్యోగంపై సమరభేరి

కార్పొరేట్లపై 2% పన్ను వేస్తే ఉచిత విద్య, వైద్యం: సీపీఎం మహబూబ్ నగర్ బ్యూరో ఆగస్టు 12(జనం సాక్షి ): దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలపై కేవలం …

కొండూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

సిరికొండ ఆగస్టు 12(జనం సాక్షి ): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండూరు గ్రామంలో జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు. బూత్ అధ్యక్షులు అన్నం …

జడ్చర్ల, కావేరమ్మపేటలలో జోరుగా సంతకాల సేకరణ

జడ్చర్ల, ఆగస్టు 11 (జనంసాక్షి): కావేరమ్మపేట మున్సిపల్ వార్డు భవనంలో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం …

బైక్‌–ఎక్స్‌ఎల్‌ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సిరికొండ, ఆగస్టు 9 (జనం సాక్షి): సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో ఆదివారం బైక్‌, ఎక్స్‌ఎల్‌ వాహనం ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. …

అన్ని వర్గాలకు కొత్త పింఛన్లు ఇస్తున్నప్పుడు బీడీ కార్మికులను ఎందుకు విస్మరిస్తున్నారు?

12 ఏళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు.. 2014 కట్‌ఆఫ్‌ను పునఃసమీక్షించి అర్హులైన బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: …

శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల మహోత్సవం విజయవంతం

ఇందల్వాయి జనం సాక్షి మారంపల్లి వారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా బోనాల కార్యక్రమం ఇందల్వాయి గ్రామంలో మారంపల్లి వారి ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ తల్లికి నిర్వహించిన బోనాల …

సందర్శకులతో కిటకిటలాడుతున్న శీలం జానకి బాయ్ వాటర్ ఫాల్స్

సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ కు పోటెత్తిన సందర్శకులు తాకిడి ఇందల్వాయి (జనం సాక్షి) : మండలంలోని సిర్నాపల్లి గ్రామంలోని శ్రీ జానకి బాయ్ చెరువు అలుగు పారుతుండడంతో …

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహణ

దండేపల్లి, ఆగస్టు 9 (జనంసాక్షి): దండేపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో …

తాజావార్తలు