హైదరాబాద్

ఉద్యోగులను చులకన చేస్తారా

` సిఎం అనుభవ రాహిత్యం బయటపడుతోంది ` కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది ` కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునేదిలేదు ` ఉద్యోగులను చులకన చేయడం దారుణం …

ఆర్టీసీలో సమ్మె వాయిదా

` ముగ్గురు ఐఎఎస్‌లతో కమిటీ ` మంత్రి పొన్నంతో చర్చల అనంతరం జేఏసీ ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ఆర్టీసి సమ్మె వాయిదా పడిరది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి …

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు

` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు ` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు ` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు ` …

మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి

` ముందే సమాచారమున్నా ఎందుకు భద్రత కల్పించలేదు..? ` కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు న్యూఢల్లీి(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ …

నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

` అన్ని రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో నిర్వహణ ` విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, జనావాస ప్రాంతాల్లో శిక్షణ ` భద్రతా సన్నద్ధతపై,అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై పౌరులకు …

మళ్లీ అధికారం మాదే.. తేలిపోయింది

` ప్రభుత్వ అరాచకాలను మరింతగా ఎండగడతాం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది భారాసనేనని, రజతోత్సవ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని …

కేసీఆర్‌ అభద్రతకులోనై మాట్లాడతున్నాడు

` ఖజానా ఖాళీ చేసి నీతులు చెబుతారా? ` బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ మండిపాటు ` ఎల్కతుర్తి సభలో కేసీఆర్‌ తన …

కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లా బ్యూరో ఏప్రిల్ 27 (జనం సాక్షి) : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన …

కొమురవెల్లి, చీర్యాలలో డిప్యూటీ మేయర్ పూజలు

కొమరవెల్లి (జనంసాక్షి) : గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా …

ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా

ఇరాన్‌లోని అతిపెద్ద వాణిజ్య ఓడరేవు షాహిద్ రజాయీలో శనివారం సంభవించిన భారీ పేలుడు, దాని తర్వాత చెలరేగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు …

తాజావార్తలు