హైదరాబాద్

.‘తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌’ పీవీ సతీశ్‌ ఇక లేరు

హైదరాబాద్‌(జనంసాక్షి):  దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వ్యవస్థాపకులు, అందరూ ‘మిల్లెట్‌ మ్యాన్‌’గా పిలిచే పీవీ సతీశ్‌ (77) కన్నుమూశారు.మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత 3 వారాలుగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. పాత పంటల పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు కృషిచేసి చిరుధాన్యాల సూరీడుగా సతీశ్‌ మంచి గుర్తింపు పొందారు. … వివరాలు

ఢల్లీి చేరుకున్న కవిత

` నేటి ఈడీ విచారణపై సస్పెన్స్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు.ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. దిల్లీ మద్యం కేసులో నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసిన విషయం … వివరాలు

అకాల వర్షంతో భారీ పంట నష్టం

` వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలు, పండ్ల తోటలు ` తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. … వివరాలు

(టీఎస్‌పీఎస్సీపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం)

హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఐటీ, పురపాలక వాఖ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పేపర్‌ లీకేజీ, పరీక్షల నిర్వహణ, … వివరాలు

దోషులను వదిలిపెట్టం

` ఎంతటివారినైనా శిక్షిస్తాం:మంత్రి కేటీఆర్‌ ` పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ` ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు ` పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ పటిష్టంగానే ఉంది ` అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు ` త్వరలోనే మళ్లీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం ` విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అసవరం … వివరాలు

ప్రజాధరణలో ‘టాప్‌ ముగ్గురు’ మంత్రులు

` కేటీఆర్‌, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి లకు అత్యధిక జనాధరణ ` అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడం, హైదరాబాద్‌ రూపురేఖలు మార్చడం కేటీఆర్‌ విజయం ` ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలికసౌకర్యాలు మెరుగుపరచడం హరీశ్‌రావు బలం ` 2014లో ఓడిపోయినా ‘వనపర్తి’ని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు ` మంత్రుల పనితీరుపై … వివరాలు

ఇబ్రహీంపట్నం లో మహబూబ్ నగర్  రంగారెడ్డి  హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినేని.సంతోష్ కుమార్ ప్రచారం 

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చ్ 06(జనంసాక్షి):- మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉపాధ్యాయులను, అధ్యాపకులను కలిసి క్రమ సంఖ్య-4 కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అయినేని.సంతోష్ కుమార్ అన్నారు ఈ … వివరాలు

అభివృద్ధికి సూచిక..

` హైదరాబాద్‌లో భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ ` బెంగుళూరు,కోల్‌కతాను దాటి ముందంజలో నగరం హైదరాబాద్‌(జనంసాక్షి):విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అవసరాలు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. కంపెనీల రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో నగరం … వివరాలు

నాడు ఎర్రబస్సులు..నేడు ఎలక్ట్రిక్‌ బస్సులు

` హైదరాబాద్‌ నగరమంతా ఇక ఎలక్ట్రిక్‌ బస్సులే.. ` డీజిల్‌ బస్సులకు టీఎస్‌ఆర్టీసీ స్వస్తి ` త్వరలో నగర రోడ్లపై తిరగనున్న 860 ఎలక్ట్రిక్‌  బస్సులు ` మరో 300 బస్సులకు కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ` డీజిల్‌ బస్సులతో పోలీస్తే ఎలక్ట్రిక్‌ బస్సులతో భారీగా తగ్గునున్న ఖర్చులు ` నగరంలోని అన్ని డిపోల్లో ఛార్జింగ్‌ … వివరాలు

దమ్ముంటే అదానీ స్కాంపై మాట్లాడండి

` జార్జ్‌ సోరోస్‌ వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుదురుగానీ.. ` మీ గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు. ` బీజేపీ నేతలపై మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీపై మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అదానీ కుంభకోణం, హిండెన్‌బర్గ్‌ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా లేదుగానీ, … వివరాలు