హైదరాబాద్

వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం..భూగర్భ జలాలను పరిరక్షించుకుందాం..

జడ్చర్ల, జూలై 30 (జనంసాక్షి): ప్రకృతి మానవాళికి ప్రసాదించిన అత్యంత అమూల్యమైన, ప్రత్యామ్నాయం లేని సంపద నీరు. సమస్త జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన జల వనరులు నేడు …

భూదాన్ పోచంపల్లి నూతన ఎస్‌ఐగా జగన్ బాధ్యతల స్వీకరణ

భూదాన్ పోచంపల్లి, జూలై 30 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా జె.జగన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ …

ఎన్యుమరేషన్ ఫారాలు త్వరగా సమర్పించాలి

అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ జడ్చర్ల, జూలై 29 (జనంసాక్షి): ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాలను త్వరగా సమర్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), 75-జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల …

కప్పల వాగు పొంగిపొర్లడంతో రైతుల్లో ఆనందం

సిరికొండ, జూలై 29 (జనం సాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు సిరికొండ మండలంలోని కప్పల వాగు పొంగిపొర్లుతోంది. నిన్న మొన్నటి వరకు వర్షాల …

గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం గంభీరావుపేట, జూలై 29 జనం సాక్షి; గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా విగ్నేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి, …

డిచ్పల్లీలో నూతన పెన్షన్ లు పంపిణీ

డిచ్ పల్లి జూలై 28: జనం సాక్షి : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో ఉదయ భాస్కర్ నూతనంగా మంజూరైన 45 పెన్షన్లను …

రిజర్వేషన్ బచావో.. సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం!

దేశవ్యాప్తంగా “రిజర్వేషన్ హటావో ఆందోళన్ (ఆర్ హెచ్ఏ)” పేరుతో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం సాగుతోంది. విద్య, ఉద్యోగాల్లో కులానికి …

ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన పెద్దవాల్గొట్ గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి

శాలువాతో ఘన సన్మానం.. గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని వినతి సిరికొండ, జూలై 28 (జనం సాక్షి): పెద్దవాల్గొట్ గ్రామ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, …

సర్ ప్రక్రియ పైన అవగాహన సదస్సు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 28: జనం సాక్షి: నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. …

కాక్రోచ్ పార్టీ విజయం.. కేంద్ర మంత్రి రాజీనామా

న్యూఢిల్లీ (జనంసాక్షి) : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ …

తాజావార్తలు