హైదారాబాద్, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా …
విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్సర్వీస్ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టార్ …
శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): వచ్చే నెల 17 వ తేదీన జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు హాల్ టికెట్లు తీసుకోని అభ్యర్థులు …
కడప, మే 27 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి పార్టీని విడిచి వెళ్లడం నీచమైనదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్దన్రెడ్డి …
విజయవాడ, మే 27 (జనంసాక్షి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడలో హై అలర్ట్ ప్రకటించారు. విజయవాడ నగరానికి మూడు …
శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): ఆయుర్వేదం వైద్యంతో మొండి వ్యాధులను నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిరంజీవి నిపోలియన్ అన్నారు. స్థానిక రెడ్క్రాస్ కార్యాలయంలో …
నెల్లూరు, మే 27 (జనంసాక్షి): రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని …
కడప, మే 27 ( (జనంసాక్షి): జిల్లాలోని ఉప ఎన్నికల్లో దాఖలైన నామిషన్లలో 14 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. 54 నామినేషన్లను ఆమోదించారు. జిల్లాలోని …
తిరుపతి, మే 27 (జనంసాక్షి): శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి వేలాది మంది తిరుమల కొండకు చేరుకుంటుండడంతో స్వామి దర్శనానికి సుమారు 24 …
గుంటూరు, మే 27 (జనంసాక్షి): జగన్ను అరెస్టు చేస్తే ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని రేంజ్ ఐజీ హరీష్కుమార్ గుప్తా …