భారత్ బంద్ విజయవంతం ధరల పెంపును నిరసిస్తూ రాజధానిలో భారీ ర్యాలీ రెచ్చిపోయిన ఆందోళనకారులు తగ్గించే వరకూ పోరాటం : నారాయణ హామీలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు : …
కరీంనగర్్, మే 27 : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆసక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్ అసోసియేషన్ జిల్లా …
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. అక్రమ కేసులు బనాయించి జగన్ను అరెస్టు చేయించారని ఆరోపించారు. …
అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. పలు జిల్లాలోని ప్రధాన కూడళ్లలో , ఆర్టీసీ డిపోల ఎదుట భారీగా …
హైదారాబాద్, మే 27 : అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన్రెడ్డిని సీబీఆ అధికారులు ఆదివారం రాత్రి …