జిల్లా వార్తలు

పర్లపల్లీలో తిరగబడ్డ గ్రామస్తులు

కరీంనగర్‌: తిమ్మపూర్‌ మండలంలోని పర్లపల్లీ గ్రామంలోని గ్రామస్తులు కెమికల్‌ ఫ్యాక్టరిపై తిరగబడ్డారు. కెమికల్‌ ఫ్యాక్టరీ పై దాడి చేసి పటు వాహనాలను గ్రామాస్తులు ద్వంసం చేశారు. ఈ …

శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి నిందితురాలు ప్రస్తుతం శ్రీలక్ష్మి నిందితురాలు.ప్రస్తుతం శ్రీలక్ష్మి చంచల్‌గూడ మహిళా జైలులో ఉంటున్నారు.

ఫ్లైఓవర్‌ మీదినుంచి కిందపడిన బస్సు

చైన్నె: చెన్నైలోని జెమిని ఫ్లైఓవర్‌ మీదినుంచి సిటీ బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు  మరణించగా 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి …

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వం:నారాయణ

గుంటూరు:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రంలో మద్యం మాఫియా మంత్రులను కాపాడేందుకు నిజాయితీ గల అధికారులను బదిలీ చేస్తున్నారని ఆగ్రహం …

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

హైదరాబాద్‌: కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలంటే స్థానాక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు.  గౌతవమ్‌ కుమార్‌ స్వచ్చంద పదవి విరమణ దురదృష్టకరమని ఆయన …

రామన్న మృతదేహంతో ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

వరంగల్‌: ఇరు వర్గాల మధ్య ఘర్షణలో మృతి చెందిన తెదేపా కార్యకర్త రామన్న మృతదేహంతో మర్రిపెడ మండలం తాళ్లవూకల్‌ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను …

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: ఈ రోజు నమోదయిన బులియన్‌ మార్కెట్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 కార్యట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 30,360, 22 క్యారట్ల 10 గ్రాముల …

తెలుగు సినిపరిశ్రమ ఆధ్వర్యంలో శోభన్‌బాబు వజ్రోత్సవం

హైదరాబాద్‌: ఈ నెల 30న తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో సర్గీయ శోభాన్‌బాబు వజ్రోత్సవం నిర్వహించనున్నట్లు మురళీమోహన్‌ అన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమానికి …

హక్కుల పరిరక్షణ చట్టాల అమలు పై కేంద్రమంత్రి సమీక్ష

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాల అమలు పై ఏర్పాటైన పార్లమొంటరీ స్థాయి కమిటీ ఇవాళ హైదరాబాదులో సమీక్ష నిర్వహిస్తోంది.కమిటీ ఛైర్మన్‌ కేంద్రమంత్రి ముకుల్‌ వాస్నిక్‌ సహ కమిటీలోని …

బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.