జిల్లా వార్తలు
పదోరోజు కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు
హైదరాబాద్: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. 14 కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
తాజావార్తలు
- నార్కట్పల్లిలో పోలీస్ కుటుంబాల ధర్నా
- తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- అమరావతి డ్రోన్ సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు
- బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను… అలజడి
- తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు
- హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం..
- న్యూజిలాండ్లోని డ్యునెడిన్ విమానాశ్రయంలో కనిపిస్తున్న సైన్బోర్డు
- అక్టోబరు 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
- వయనాడ్లో ప్రియాంక గాంధీపై అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
- మరిన్ని వార్తలు