జిల్లా వార్తలు

లోయలో పడ్డ బస్సు..

` 8మంది దుర్మరణం ` హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సిమ్లా(జనంసాక్షి):హిమాచల్‌ ప్రదేశ్‌ లోని సిర్మౌర్‌ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో …

వ్యవసాయ యాంత్రీకరణ పునప్రారంభం

` 50% సబ్సిడీతో యంత్రాలను అందిస్తాం:ఉత్తమ్‌ ` తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేది లేదు: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోదాడ జనవరి9(జనంసాక్షి):తెలంగాణకు దక్కాల్సిన …

త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం

` నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు ` రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ` నిరుద్యోగుల పట్ల ‘బీఆర్‌ఎస్‌’ది కపట ప్రేమే.. ` మీ …

హైకోర్టులో డీజీపీ శివధర్‌రెడ్డి ఊరట

` నియామకంపై సవాల్‌ పిటిషన్‌ కొట్టివేత ` 4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డికి …

కాంగ్రెస్‌ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం

` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఖమ్మం,జనవరి9(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులను దీవించినట్లే.. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ …

మాకు నీళ్లే కావాలి.. పంచాయతీ వద్దు

` వివాదాలు కాదు..పరిష్కారాలు ముఖ్యం ` ఉమ్మడి రాష్ట్రంలోప్రాజెక్టులకు అడ్డు పడకండి ` జలవివాదాలతో రాజకీయ ప్రయోజనం కోరుకోం ` మన సమస్యలను మనమే కలిసి పరిష్కరించుకుందాం …

డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషనన్ కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

            దండేపల్లి జనవరి 9 ( జనం సాక్షి) దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గురువారం …

రైతులకు అందుబాటులో వేప నూనె.

              బెల్లంపల్లి, జనవరి 9, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వేప …

చెట్లను తొలగించిన యజమానులకు జరిమానా

            చెన్నారావుపేట, జనవరి 9 (జనం సాక్షి): ధర్మ తండా పంచాయతీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్యామ్… రోడ్డు పక్కన ఉన్న …