జిల్లా వార్తలు

కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.

క్యాట్‌ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు

హైదరాబాద్‌: డీజీపీ నియామకం చెల్లదంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ దినేష్‌రెడ్డి వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు …

వరంగల్‌లో నగల షాపుల చోరి

వరంగల్‌: వరంగల్‌ పట్టణంలోని ఆర్‌ఎన్‌టీ రోడ్డులో ఉన్న దుర్గా జ్యూవెలరీషాపులో భారీ చోరి జరిగింది. కిలో బంగారం, 8కిలోల వెండి, 20వేల నగదు చోరికి గురైనవి.

ప్రణబ్‌ను కలిసిన రాష్ట్ర నేతలు

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని రాష్ట్ర నేతలు ఈ ఉదయం కలిశారు. ఎంపీలు కావూరి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రులు ఆనం, రఘువీరా  …

కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

వరంగల్‌:  జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతిచెందాడు. …

శిక్షపూర్తి చేసుకున్న భారతీయ ఖైదీలను విడులను చేయాలి

న్యూఢిల్లీ: సుర్జీత్‌ సింగ్‌ను విడుదల చేయాలని పాక్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎన్‌ఎం కృష్ణ తెలిపారు. పాక్‌లో శిక్షను అనుభవిస్తున్న మరో భారతీయ …

దరఖాస్తులు రాని మద్యం దుకాణాలకు మరోసారి ప్రకటన

హైదరాబాద్‌:  మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన నూతన ఎక్సైజ్‌ విధానానికి  మిశ్రమస్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క దరాఖాస్తు రాలేదు. ఈ …

రామగుండం రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం

రామగుండం : రామగుండం రైల్వేస్టేషన్‌కు ఆసుపత్రికి వెళ్లడానికి వచ్చిన మహిళ రైల్వేస్టేషన్‌లోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో రైల్వే పోలీసులు ఏర్పాట్లు చేసి ఆమె ప్రసవించడానికి సహకరించారు.అనంతరం …

గవర్నర్‌తో తెలంగాణ ఎంసీల సమావేశం

హైదారాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంతో జరుగుతున్న జాప్యాన్ని  వివరించినట్లు వారు …

కాల్‌లిస్ట్‌ వ్యవహారంపై జేడీ ఫిర్యాదు

హైదరాబాద్‌: ఫోన్‌కాల్‌ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మినారాయణ నగర పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసును నగర్‌ సీసీఎస్‌ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ …