హైదరాబాద్: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 స్థానాల్లో రెండింటిలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐదు రౌండ్లు పూర్తియ్యేసరికి రామచంద్రాపురం,నరసాపురంలలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో …
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా దూసుకపోతోంది. ఆరు రౌండ్లు పూర్తియ్యేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కాంగ్రెస్ పై 8,994 …
కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ బరిలో దిగనున్నారు. దేశరాజధానిలో గురువారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ …
హైదరాబాద్ : తెలంగాణలోని పది జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) పేరిట నూతన సంఘం ఆవిర్భవించింది. ఈ నూతన సంఘాన్ని …
న్యూఢిల్లీ : కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదించాలనే విషయంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ …
ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి పై రాజకీయా పార్టీలతో పాటు ప్రజలందరికి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది సర్వత్ర ఉత్కంట నెలకోన్న సమంయంలో దేశ రాజదానిలో రాజకీయా వాతవారణం ఒక్కసారిగ …
విశాఖపట్నం: చమురు భద్రతా మండలి బృందంలోని డైరక్టర్ల ఈడి స్థాయి అధికారులు హెచ్పీసీఎల్, బీపిసీఎల్, ఐఓసీలలో తనిఖిలు నిర్వహించారు. ఐఓసీలో భద్రతపై నిర్వహించిన మాక్డ్రిల్ను వీరు పరిశీలించారు. …
హైదరాబాద్ : తెలంగాణలోని పది జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) పేరిట నూతన సంఘం ఆవిర్భవించింది. ఈ నూతన సంఘాన్ని …
నెల్లూరు: నెల్లూరు జిల్లా లోని సూళ్ళూరుపేట ఎస్ఐ శ్రీనివాసరావు పై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయలైన శ్రీనివాసరావును దగ్గరలోని …