సంగారెడ్డి, జూన్ 13 : మరుగుదొడ్ల నిర్మాణంలో నీటి వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.28.50 కోట్ల రూపాయలను మెదక్ జిల్లాకు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ …
ధర్మారం : తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ అన్నారు. ధర్మారం మండలం అబ్బాస్పూర్లో నిర్వహించిన బీరప్పదేవుని …
న్యూడిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశం లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ప్రతిపాదనను సమాజ్వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తిరస్కరించారు. …
రామగుండం : కరీంనగర్ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్రహదారిపై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్లో ఉన్న పామాయిల్ …
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, అన్నా బృందం సభ్యురాలు కిరణ్బేడీ అన్నారు. హైదరాబాద్ వచ్చిన అన్నా బృందం …
హైదరాబాద్ : పోలవరం టెండర్ల గడువు జూలై ఐదుకు వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం ఈ టెండర్లను ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆహ్వానించింది. 4,717 కోట్ల రూపాయలను …
హైదరబాద్: గాలి జనార్థన్రెడ్డి దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్ను హైకోర్టు ఈ రోజు రద్దు చేసింది. బెయిల్ అంశం పై దిగువ కోర్టులో సవల్ చేసుకోవచ్చని హైకోర్టు …
బెంగుళూర్: రెండు రోజులుగ నిత్యనంద ఇంటి వద్ద బలగాలతో మోహరించి నిత్యనంద ఇంట్లో సోదాలు జరిపిన క్రమంలో, నిత్యనంద రాంనగర్ జిల్లా కోర్టులో లోంగిపోయినాడు. మీడియా ప్రతినిది …
పాకిస్థాన్: పాకిస్థాన్లో ప్రముఖ గజల్ గాయకుడు మోహిదిహాసన్ కరాచిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఆయన నేడు తుది శ్వాస విడిచాడు. ఆయన 1927లో రాజాస్థాన్లోని లూన …