జిల్లా వార్తలు
గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు
వరంగల్: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్ తెలిపారు.
రైలు కింద పడి విద్యార్థిని మృతి
వరంగల్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు