తెలంగాణ

పంచాయతీ రాజ్ లొ అవినీతి చేప..

7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఎ ఈ. ధైర్యంగా సమాచారం ఇవ్వండి – ఏసీబీ డిఎస్పి రమణమూర్తి. రాజన్న సిరిసిల్ల బ్యూరో.మే20.(జనం సాక్షి). …

నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం

మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించిన ఈసీ హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది.ఈ మేరకు సీఎస్‌ …

అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం…..

భారీ వర్షానికి తడిసి ముద్దవుతున్న ధాన్యం… తూకం వేసిన ధాన్యం బస్తాలు ఎక్కడివక్కడే.. ఆరుగాలం కష్టపడిన రైతున్నకు కన్నీళ్లు.. చిలప్ చేడ్/మే/జనంసాక్షి :- ఆరుగాలం కష్టపడిన రైతన్నకు …

నేడు మంత్రి వర్గ సమావేశం

` పంట కొనుగోళ్లు, రుణమాఫీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ` సచివాలయంలో సీఎం రేవంత్‌ అధ్యక్షతన సమావేశం ` పలు సమస్యలపైనా చర్చ హైదరాబాద్‌(జనంసాక్షి): కొద్ది …

అకాల వర్షానికి భారీ పంటనష్టం

` అకాల వర్షంతో అన్నదాతలు ఆగమాగం ` రాష్ట్రవ్యాప్తంగా కల్లాల్లో తడిసి ముద్దైన ధాన్యం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలకు రైతులు లబోదిబో మంటున్నారు. ఇటీవల …

కక్ష్య సాధింపు చర్యలు తగవు.,

బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: కాంగ్రెస్ 6 నెలల నుండి అరాచకపాలన సాగిస్తున్నది నియోజకవర్గాన్ని అవినీతి అడ్డాగా మార్చారని బీజేపీ ఎంపీ అభ్యర్థి …

బిఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్ మే 16(జనం సాక్షి ) రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త బ్యాగరీ శివ అకస్మాత్తుగా మృతి చెందగా గురువారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త …

రుణమాఫీలో కదలిక

` ఖరీఫ్‌ నుంచి అమలు అయ్యే పంటలకు బీమా విధివిధానాలపై దిశా నిర్దేశం ` పథకం అమలుపై రైతులు, రైతు సంఘాలతో చర్చలు ` అధికారులతో సమీక్షించిన …

ధాన్యం కొనుగోలు చేయండి

` బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ ` రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రైతులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన ప్రభుత్వం …

తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు

నగరంలో ఉరుములతో దంచికొట్టిన వాన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం పిగుడుపాటుకు ఇద్దరు మృతి పలువురికి గాయాలు పలు జిల్లాల్లో వర్షాలకు పంటలకు నష్టం ఆదురుగగాలుతో పలుచోట్ల …