తెలంగాణ

నేడు ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 12 (జనం సాక్షి )ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి …

విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం

వెల్దండ ఏప్రిల్ 11 ( జనంసాక్షి ) :వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో ఇది స్తంభాలకు, వైర్లకు మొక్కల తీగలు అల్లుకొని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. స్తంభాల …

సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత

హయత్ నగర్, ఏప్రిల్ 12 (జనం సాక్షి)వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఓటి ఆధ్వర్యం లో 2 కిలోల గంజాయి, దాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు, త్రాగడానికి …

మెదక్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే

మెదక్ ఏప్రిల్ 12 (జనం సాక్షి )నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి – మంత్రి, కలెక్టర్ తో మాట్లాడినమెదక్ ఎమ్మెల్యే పైనంపల్లి రోహిత్ …

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…

శంకర్ పల్లి, ఏప్రిల్ 11(జనం సాక్షి) మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి …

ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్

పిట్లం ఏప్రిల్ 10 (జనం సాక్షి)మండలంలోని పిట్లం పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆంజనేయులు కు పిట్లం సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా …

గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన అమీనాబాద్ మాజీ సర్పంచ్ బండి బాలరాజు… చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామ పంచాయతీకి అప్పగించిన ప్రభుత్వ స్థలంలో ఇంటి …

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

        నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి… చెన్నారావుపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం…. చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామాలలోని …

మెదక్ నర్సింగ్ కళాశాల లో వసతులు ఏమీ లేవు రోడ్డెక్కిన విద్యార్థులు

మెదక్ ఏప్రిల్ 10 (జనం సాక్షి )మెదక్ పిల్లి కోటల్ ఉన్న నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినిలు భోజన సదుపాయాలు హాస్టల్ వసతులు సరిగ్గా లేవని గత …

బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి

బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.. గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గంభీరావుపేట మధ్యగల వాగు వంతెన పై బ్రిడ్జి నిర్మాణ పనులు …