తెలంగాణ
సింగరేణిలో ఘనంగా మేడే ఉత్సవాలు
ఆదిలాబాద్, జనంసాక్షి: సింగరేణి గనులు ఉన్న ప్రాంతాలు శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రిలోని గనుల దగ్గర మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండా ఎగురవేసిన కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
భూపరిపాలనశాఖ ప్రధాన కమిషనర్గా కృష్ణారావు
హైదరాబాద్ : రాష్ట్ర భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్గా ఐవైఆర్ కృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో వడగళ్లవాన పడే అవకాశం
వాతావరణ శాఖ హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 48 గంటలలో వడగళ్లవాన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
తాజావార్తలు
- ఇరాన్లోని నతాంజ్ అణుకేంద్రంపై మరోసారి దాడి
- విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న… కమల్ హాసన్ ఏమన్నారంటే?
- పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..
- వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి
- కడిపికొండలో తండ్రీ, కూతురు సజీవ దహనం
- ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ఆపాలి : సిపిఐ డిమాండ్
- విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం
- తరుణి మిత్ర అవార్డు అందుకున్న శేకు రమేష్
- ఆర్టీసి బస్సు ద్విచక్ర వాహనం డీ
- పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన
- మరిన్ని వార్తలు




