తెలంగాణ

దొడ్డు వడ్లకూ రాయితీ ఇవ్వండి

` చేసిన పనులు చెప్పుకోలేకే ఓటమి పాలయ్యాం ` ఆరు నెలల్లోనే అంతా తారుమారు ` కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు ` మళ్లీ కరెంట్‌ కోతలు..ఇన్వర్టర్ల …

మా సర్కారే రైతుల పక్షపాతి

` సన్న ధాన్యం ప్రోత్సాహం కోసమే రూ.500 బోనస్‌ ` బీఆర్‌ఎస్‌ అబద్దాల ప్రచారం మానాలి ` గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా కొనుగోళ్లు చేస్తున్నాం ` …

కాంగ్రెస్‌ పాలనలో సంతోషంగా రాష్ట్ర రైతులు

` ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నా ` ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నా.. ` కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న …

ఎండల నుంచి ఉపశమనం

` రాష్ట్రవ్యాప్తంగా చల్లబడ్డ వాతావరణం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడిరది. భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగింది. గత రెండు రోజుల …

ఏసీపీ నివాసంలో నోట్ల గుట్టలు

` ఆదాయానికి మించి ఆస్తులు ` సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు సోదాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో అనిశా అధికారుల …

దొడ్డు వడ్లకూ బోనస్‌ ప్రకటించాలి

` ఎమ్మెల్యే హరీశ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో వరికి చెల్లించే బోనస్‌ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. సన్నం వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో …

ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళన

` ఎన్నికల కోడ్‌ ముగిసాక ప్రక్రియ మొదలు ` కొత్త బ్రాండ్లు తీసుకొచ్చే ఆలోచన లేదు ` బీఆర్‌ఎస్‌ పనీపాటలేని ఆరోపణలు చేస్తోంది ` మంత్రి జూపల్లి …

నోటిఫికేషన్‌ లేకుండా 30వేల ఉద్యోగాలా!

` అది ఎలా సాధ్యమైంది? కేటీఆర్‌ ` నిరుద్యోగుల పాలిట శాపంగా కాంగ్రెస్‌ విధానాలు ` ఉద్యోగాలు లేవు..నిరుద్యోగ భృతి కానరాదు ` ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార …

చివరి గింజవరకూ కొంటాం

` తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా సేకరిస్తాం ` కొనుగోళ్లపై దుష్పచ్రారం సరికాదు ` అబద్దాలతో రైతులను ఆందోళనకు గురిచేస్తే ఊరుకోం ` వరివేస్తే ఉరే.. అన్నవారా …

రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్మరణీయం

` ఘనంగా నివాళి అర్పించిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రధానిగా ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారని …