ముఖ్యాంశాలు

కర్నాటకలో ముదురుతున్న సంక్షోభం

యెడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల మద్దతుఈ నెల 5లోగా నాయకత్వం మార్చాలని డిమాండ్‌ బెంగళూరు, జులై 1 : కర్నాటకలోని రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగు …

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ …

అసోంను ముంచెత్తుతున్న వరదలు

35కి చేరిన మృతులు న్యూఢిల్లీ, జూలై 1 : అస్సాంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 35కు చేరింది. నదీప్రవాహాలు తగ్గుముఖం పట్టినట్టు …

ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా మహ్మద్‌ ముర్సి

కైరో, జూలై 1: మహ్మద్‌ ముర్సి ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ ధికారంలోకి వచ్చింది. 84 ఏళ్ల తర్వాత మొదటిసారిగా …

జూబ్లీహాలులో స్వల్ప అగ్నిప్రమాదం

ఎసీలలో అంతరాయం వల్లేనంటున్న అధికారులు.. జాగ్రత్తలు తీసుకుంటాం.. : చక్రపాణి స్వల్ప ఘటన : మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జూలై 1 : ఆదివారం మధ్యాహ్నం కేంద్ర …

భవిష్యత్‌పైనే మంత్రు కమిటీ దృష్టి

ఉప ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం 15 రోజుల్లో నివేదిక : ధర్మాన హైదరాబాద్‌, జూన్‌ 30 : సంక్షేమ పథకాల్లో చేపట్టాల్సిన మార్పులను పరిశీలిస్తామని, ఆ తర్వాత …

జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు సి.ఎం. ఆదేశం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి. ఈ రోజు ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్లినాక అగ్ని ప్రమాదం …

మద్యనిషేధం ఉండాలన్నదే నా విధానం:బొత్స

హైదరాబాద్‌:రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదం విధించాలన్నదే తన విదానమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.నిషేదం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడేదేమీ ఉండదనీ ఇతర ఆదాయ మార్గాలుంటాయని …

ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర

నాగార్జున ఆగ్రో కెమికల్‌ కంపనీలో , పేలిన రియాక్టర్‌ , భారీ అగ్నిప్రమాదం , ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని , పరుగులు తీసిన పల్లెలు , శ్రీకాకుళం, …

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై:మద్దతివ్వాలని కరుణానిధితో భేటీచెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చెన్నైలో ఆయనకు డీఎంకే నేతలు …