సీమాంధ్ర

ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్ని: హోంమంత్రి అనిత

 సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చూసి ఎంతో బాధపడేదాన్నని హోంమంత్రి అనిత అన్నారు. ‘కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. …

కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నీటి పారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.చిక్కవడియార్ చెరువులో ఆక్రమణలు జరిగాయని,ఏడు …

రేపు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన

అమరావతి : రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన, ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ లో వెళ్లనున్న చంద్రబాబు. స్వామి అమ్మవార్లను దర్శనం అనంతరం తిరుగు …

ఈ నెల 19, 20న ఆర్టీసీ ఈయూ నిరసనలు

ఆంధ్రప్రదేశ్ : ఈ నెల 19, 20న ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియర్ నిరసనలు చేపట్టనుంది. ఉద్యోగ భద్రత సర్క్యూలర్ యథావిధిగా అమలు చేయాలని, తమ డిమాండ్లు …

గ్యాస్​ లోడ్​తో వెళ్తున్న లారీ బోల్తా

కడప జిల్లాలోని వేంపల్లి సమీపంలోని SNR కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  HP గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి …

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ‘దీపం 2.0’ కింద ఉచిత సిలిండర్‌ పథకానికి బుకింగ్స్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 31వ తేదీ నుంచి ఈ ఉచిత సిలిండర్లను అందిస్తున్నారు. ఈ …

అమరావతి మండలం దిడుగు కృష్ణానది వద్ద విషాదం..!

బాప్తీసం  కోసం నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు… ముగ్గురుని కాపాడిన స్థానికులు, మరో ఇద్దరు వ్యక్తులుమృతి చెందినట్లు తెలిపారు, అమరావతి మండలం లింగాపురం కు చెందిన …

    నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం ప్రారంభం.. 

హైదరాబాద్‌: తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో జల విహారానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రోజు …

పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం 

పీలేరు వద్ద రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్న యువకులను నాగర్ కోయల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. …

YCPకు గుడ్ బై:వాసిరెడ్డి పద్మ

మాజీ చైర్ పర్సన్ మహిళా కమిషన్ పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’ , ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం …