సీమాంధ్ర

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు …

మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కార్ట్ గన్‌మెన్ సస్పెన్షన్

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గన్ మన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే… రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళుతుండగా …

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు

యాసిడ్  తో యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతున్న బాధితురాలు నా సోద‌రి అనుకుంటా,బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ అన్నమయ్య జిల్లా …

మెట్రో సాకారం దిశగా అడుగులు

తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు.. రెండో కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్లు విజయవాడ నగర వాసుల మెట్రో కల త్వరలోనే నిజం కానుంది. మెట్రో కారిడార్ …

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు

2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు అమరావతి: ఏపీలో 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేస్తూ …

 14-16 వయసు పిల్లల్లో 34 శాతం మందికి సొంత స్మార్ట్‌ఫోన్‌ ఉందన్న అసర్ రిపోర్ట్

*8వ తరగతి చదివే విద్యార్థులు 2వ తరగతి పాఠం చదవలేకతున్నారు’ * ప్రభుత్వ బడులపై సర్వేలో విస్తుపోయే నిజాలు..! * రాష్ట్రంలో పరిస్థితులపై అసర్‌ సర్వే * …

రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు!

AP : ఉన్నత విద్యామండలికి ఉన్న కొన్ని అధికారాలు తగ్గించి.. కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఉన్నత విద్యామండలి, …

తిరుపతి రింగ్ రోడ్డుపై ఘోరం…

తిరుపతి జిల్లా నాయుడుపేటవద్ద నాయుడుపేట నుండి తిరుపతికి ఇటీవల కొత్తగా నిర్మించిన.. రింగ్ రోడ్డుపై.. నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… నాయుడుపేట రాజగోపాల్ పురానికి …

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్

హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ …

నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు

శ్రీకాళహస్తి ఆలయంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక …