సీమాంధ్ర

ఎల్లవేళలా అధికారపక్షమే గంటా రాజకీయ లక్ష్యం

వైసిపిలో చేరివుంటే మంత్రి అయ్యే వారేమో టిడిపితో అంటీముట్టనట్లుగా సాగుతున్న వ్యవహారం విజయవాడ,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఎపిలో తిరిగి అధికారమే లక్ష్యంగా టిడిపి యుద్దం తరహాలో అధికార వైసిపిపై …

రష్యా సరిహద్దులకు  ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి (*నాటో–NATO*) విస్తరణ బెదిరింపులతో రెచ్చగొట్టబడిన పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక దాడులను ప్రారంభించాడు.

 పుతిన్ నేతృత్వంలోని రష్యా సామ్రాజ్యవాదులకు,  అమెరికా( యు ఎస్) నేతృత్వంలోని సామ్రాజ్యవాద శక్తులు మరియు వారి  ఉత్తర అట్లాంటిక్ మిత్ర సమితి( *నాటో-NATO*) మధ్య తీవ్రమవుతున్న వైరుధ్యం …

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆల‌యంలో కరోనా …

జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది. కృష్ణ జిల్లా గుడివాడలో జీ3 …

సహకార బ్యాంకులను పటిష్టం చేయాలి

రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందేలా చూడాలి పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలను బలోపేతం చేయాలి డీసీసీబీలు పటిష్టంగా ఉంటే.. రైతులకు మేలు రుణాల మంజూరులో రాజకీయాలకు …

ఎప్రిల్‌లో అంబేడ్కర్‌ ఓపెన్‌ పరీక్షలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి ): డా.బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదట, మూడో, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు ఏప్రిల్‌,మేలో నిర్వహించనున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ రెండో …

రైతులను పురుగుల మందు పేరుతో మోసం

గుంటూరు : ప్ర‌త్తిపాడులో ఓ పురుగుమందుల వ్యాపారి న‌మ్ముకున్న వారిని న‌ట్టేట‌ముంచాడు. రైతులను నమ్మించి వారి నుంచి కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు …

ఏపీపీఎస్సీ చైర్మన్‌గా సవాంగ్‌ బాధ్యతలు

విజయవాడ,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఏపీపీఎస్సీ …

విమర్శలు కాదు..హావిూల కోసం పట్టుపట్టండి

చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడడం మానండి బిజెపి నేతలకు మంత్రి వెల్లంపల్లి చుర విజయవాడ,ఫిబ్రవరి2జనం సాక్షి): బిజెపి నేతలు సొంతంగా ఆలోచించడం, సొంతంగా మాట్లాడడం మరచిపోయారని రాష్ట్ర దేవాదాయ …

అన్ని ప్రాంతాల అభివృద్ధికే మూడు రాజధానులు

అమరావతి పేరుతో టిడిపి భూ వ్యాపారం: ఎమ్మెల్యే అనంతపురం,ఫిబ్రవరి24(జనం సాక్షి): రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్ధేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేసి, …